రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్ బాక్సును అధికారులు ఢిల్లీకి తరలించారు. దేశవ్యాప్తంగా సోమవారం నాడు రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఎన్నికలు జరిగాయి. సీఎం కేసీఆర్ �
ఓటు వేసిన ప్రధాని, సీఎంలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు 21న ఓట్ల లెక్కింపు, ఫలితాలు 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణం ప్రజాస్వామ్యాన్ని కాపాడండి: యశ్వంత్ తెలంగాణలో 98.33 శాతం పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకున్
రాష్ట్ర కూలీల పొట్టగొట్టే కుతంత్రాలు ఉపాధి నిధులు నిలిపేస్తామని బెదిరింపులు రాష్ర్టానికి వరుసకట్టిన తనిఖీ బృందాలు సిల్లీ కారణాలతో నిధులు నిలిపేసే ఎత్తులు హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ క�
నిబంధనలు మార్చాలని ఏండ్లుగా మొర ముందుకు రాని నరేంద్రమోదీ సర్కారు శాశ్వత పరిష్కారం కేంద్రం చేతుల్లోనే! హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): పోడు భూములు.. తెలంగాణతో పాటు అనేక రాష్ర్టాలు ఎదుర్కొంటున్న సమస్య ఇ
మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం పనుల నిర్వహణ భేష్ అని కేంద్ర మానిటరింగ్ కమిటీ సభ్యులు సందీప్సింగ్, లలిత్కుమార్, కుముత్ కుమార్ దూబె ప్రశంసించారు. ధర్పల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ పను
రాగల రెండు రోజులు రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ తెలిపింది. తూర్పు విదర్భ పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతున్నది
చట్టప్రకారం వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే స్పృహ నేటి తరంలో పెరుగుతున్నది. ముఖ్యంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాక పెండ్లిళ్ల రిజిస్ట్రేషన్లు భారీగా
ఆర్థిక సంఘం సూచించిన మేరకు కేంద్రం ప్రతి నెలా టంచనుగా రాష్ర్టాలకు నిధులు విడుదల చేస్తున్నదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ఆ మాట నిజమైతే తెలంగాణకు ఇవ్�
కారుణ్య నియామాలకు అవివాహిత అయిన సోదరి కూడా అర్హురాలే అని హైకోర్టు తీర్పు వెలువరించింది. సింగరేణి కాలరీస్లో కారుణ్య నియామకం కింద సోదరి కూడా అర్హురాలేనని స్పష్టం చేసింది. సింగరేణిలో పనిచేసే సోదరుడు మరణ�
నదీ యాజమాన్య బోర్డులకు సంబంధించి నిరుడు జూలై 15న కేంద్రం జారీచేసిన గెజిట్ను సవరించాలని తెలంగాణ మరోసారి డిమాండ్ చేసింది. ఈ మేరకు గోదావరినదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల
హైదరాబాద్ : మంకీపాక్స్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. వైద్యారోగ్యశాఖ అధికారులతో మంకీపాక్స్పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్
హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్ -2022 పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ, ఏపీలో సోమవారం నిర్వహించిన రెండు సెషన్లకు 91.4 శాతం మంది విద్యార్థులు ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు హాజరైనట్లు కన్వీన�
కొవిడ్ వ్యాక్సినేషన్లో దేశం రికార్డు న్యూఢిల్లీ, జూలై 17: కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా 200 కోట్లకుపైగా డోసులను పంపిణీచేసి సరికొత్త అధ్యాయా�
రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఆది, సోమవారాల్లో అకడకడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. బ�