రాష్ట్రవ్యాప్తంగా 1,800 స్తంభాల పునరుద్ధరణ విద్యుత్తు అధికారులతో మంత్రి జగదీశ్రెడ్డి హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రాష్ట్రంలో కరెంటు సరఫరాకు అంతరాయం ఉండబోదని వ�
రాష్ట్రంలో వరుణుడి గర్జన ఆగడం లేదు. ఎడతెరిపిలేని వర్షాలు పల్లెలు, పట్టణాలను ముంచెత్తుతున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. తెలంగాణలో ఇంతటి భారీ వర్షాలు పడటం 34 ఏండ్ల తరువాత ఇదే మొదటిసారి. అత్యంత భారీ వర్షాల
ఒకే నెలలో రెండోసారి మూడో ప్రమాద హెచ్చరిక జారీ రాత్రికి 66 అడుగులు చేరుకునే అవకాశం భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వరద పోటెత్తుతున్నది. బుధవారం రాత్రి
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, రిజర్వాయర్లు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో వర్షాలు, వరదల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారుల�
హైదరాబాద్ : టీఎస్ పాలిసెట్ – 2022 ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ షెడ్యూల్ను కూడా అధికారులు విడుదల చేశారు. ఈ నెల 18 నుంచి 22 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చ
రాష్ట్రంలోని మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ఎన్నింటిని ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చే అవకాశం ఉన్నదనే అంశంపై స్త్రీ, శిశు సంక్షేమశాఖ వివరాలు సేకరిస్తున్నది. రాష్ట్రంలో మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రా�
ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 26 మంది లబ్ధిదారులకు రూ.11,65, 500 విలువచేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అం
రాష్ట్ర అటవీశాఖ ఉత్తర్వులు హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): 2022 సీజన్లో బీడీ ఆకుల సేకరణ, వాణిజ్య నియంత్రణ కోసం రాష్ట్ర అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 30 జిల్లాలు, 37 డివిజన్లలో బీడీ ఆకుల సేకర�
నమస్తే తెలంగాణ ఫొటోగ్రాఫర్ మెదక్: తెలంగాణలో పుష్కలంగా ఉపాధి లభిస్తుండటంతో ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు బతుకుదెరువు కోసం ఇక్కడికి వస్తున్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్, నాందేడ్ జిల్లాల నుంచి మహిళా కూ
రుణం పొందేందుకు ఆర్బీఐ అనుమతి హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల విక్రయాల ద్వారా మరో రూ.1,000 కోట్లు సమీకరించుకొనేందుకు భారత రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) అనుమతి ఇచ్చింది. మంగళవా
హైదరాబాద్ : రాష్ట్రంలో గత ఐదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు దంచికొట్టనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఒడిశ�
సూర్యాపేట : అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు అలర్ట్గా ఉండాలని మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై �