గద్వాల అర్బన్ : జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కోయిల్దిన్నె గ్రామానికి చెందిన రిటైర్డ్ హెచ్ఎం గోరంట్ల లక్ష్మీకాంతారెడ్డి సీఎం సహాయనిధికి రూ.3 లక్షలను విరాళంగా అందజేశారు.
సోమవారం కలెక్టర్ వల్లూరు క్రాంతికి చెక్కు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనను అభినందించారు.