ఆర్థికంగా కష్టాల్లో ఉన్న నిర్భాగ్యులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) పథకం లక్ష్యం నీరుగారుతున్నది. సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరు ఆలస్యమవుతుండటంతో పేదలు అప్పుల ఊబిలో చి�
సీఎం రిలీఫ్ఫండ్ అవినీతి కేసులో పోలీసులు రిమాండ్కు తరలించిన కర్ల రాజేశ్ హైదరాబాద్లోని గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే రాజేశ్ మృతి విషయంలో పలు అనుమానాలు ఉన్నాయని, �
సీఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేసిన కాంగ్రెస్ నాయకుడికి ఊహించని రీతిలో షాక్ తగిలింది. చికిత్స కోసం రూ.32 లక్షలు ఖర్చయ్యాయని సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేస్తే రూ.60 వేలు మంజూరు చేయడంతో ఆయన ఆగ్రహం కట్టలు తెంచుక�
పేదలకు ఆపద సమయంలో అందించాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీ సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు.
సీఎం సహాయ నిధిని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. బుధవారం పట్టణంలోని మార్కెట్ యార్డులో 306 మంది లబ్ధిదారులకు రూ.1.14 కోట్లు విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.
Balakrishna | హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గొప్ప మనసు చాటుకున్నాడు. ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. కామారెడ్డితో పాటు పలు జిల్లాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా కామారెడ్డిలో వ�
Chiranjeevi | సినిమాల్లో మెగాస్టార్ అయినా, నిజ జీవితంలో మానవతావాదిగా పేరు తెచ్చుకున్న చిరంజీవి, తన సేవా కార్యక్రమాలతో ఎప్పటికప్పుడు అభిమానుల మన్ననలు పొందుతున్నాడు. ఆయన స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్�
ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధి వరం లాంటిదని ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ అనుముల శ్రీనివాస్రెడ్డి నివాసంలో వివిధ గ్రామాలకు చెం�
సీఎం సహాయనిధి (CM Relief Fund) పేదల పాలిట వరమని కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేశమళ్ళ కృష్ణ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన నెంట చరణ్ జిత్ దవాఖాన ఖర్చుల�
ఆపదలో ఉన్న పేదలకు అండగా ఉంటామని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. షాద్నగర్లోని ఎమ్మెల్సీ క్యాంపు కర్యాలయంలో నందిగామ, కొత్తూరు, కొందుర్గ్, చౌదరిగూడ, ఫరూఖ్నగర్ మండలాలకు చెందిన పలువురికి శుక్రవ�
CM Relief Fund | తెలంగాణలో ఎక్కడా లేని విధంగా పేద, మధ్య తరగతి కుటుంబాల ఆరోగ్య రక్షణ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతోగానో తోడ్పాటునందిస్తుందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
CM Relief Fund | నాగర్ కర్నూలు జిల్లా మండలం కంటోన్ పల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య, ప్రేమలత అనే లబ్ధిదారులకు గ్రామ మాజీ సర్పంచ్ పెద్ది రామకృష్ణ, మాజీ ఉపసర్పంచ్ సురేందర్ సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు.
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి తండాలో అనారోగ్యంతో బాధపడుతున్న బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మల్లప్ప ప