సీఎం రిలీఫ్ఫండ్ నిరుపేదలకు వరమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం మహేశ్వరం గ్రామానికి చెందిన బి. శంకరయ్యకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సీఎం రిలీఫ్ఫండ్కు దరఖాస్తు చేసుకు�
మారుమూల ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడి గిరిజన బిడ్డలకు వైద్యం అందడం గగనం. కిలోమీటర్ల దూరం నడిస్తేనే పీహెచ్సీ(ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)కి చేరుకునేది. అంతంతమాత్రంగా వైద్యం అందేది.
సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేద,మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ఆసరగా ఉం టుందని ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం మల్లాపూర్, మీర్పేట్ డివిజన్లకు చెందిన స�
It is health that is real wealth and not pieces of gold and silver అని మహాత్మా గాంధీ గారు చెప్పినట్లు, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, ఆరోగ్య తెలంగాణ నిర్మాణం దిశగా వేగవంతమైన అడుగులు వేస్తున్నాం. గాంధీ కన్న కలలను స్వరాష్ట్రంలో �
తెలంగాణ ఏర్పడిన తర్వాతే ప్రభుత్వ దవాఖానలు బాగుపడ్డాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. తెలంగాణ రాకముందు ఈ ప్రాంతంలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులకు రెవెన్యూ ఉద్యోగులు అండగా నిలిచారు. క్షేత్రస్థాయిలో వరద బాధితుల సహాయ చర్యల్లో పాల్గొంటూనే.. బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకొచ్చారు
పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్తో ఆర్థిక చేయూతనందిస్తున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. దాదాపు నాలుగున్నర ఏండ్ల కాలంలో మొత్తం రూ.10.20కోట్ల ఆర్థిక చేయూత నందించామని తెలిపారు
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. పేట మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
పేదల ఆరోగ్యంపై సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టిందని, అనారో గ్యంతో కార్పొరేట్ దవాఖానల్లో లక్షలు ఖర్చు పెట్టినప్పు డు సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం ఆదుకుం టున్నదని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొ న్నారు. �
ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చిలుకానగర్ డివిజన్లోని పబ్లిక్ ఇంటరాక్షన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం అన్న పూర్ణకాలనీ
గ్యాస్, పెట్రోలు, నిత్యవసర వస్తువుల ధరలను పెంచి కేంద్ర ప్రభుత్వం పేద ప్ర జల నడ్డి విరిచిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆరోపించారు.
హోలీ పండుగ రోజు మానేరు వాగులో పడి మరణించిన ముగ్గురు విద్యార్థుల కుటుంబాలకు మంత్రి గంగుల కమలాకర్ అండగా నిలిచారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.3 లక్షలతో పాటు మంత్రి సొంతంగా మరో రూ.2 లక్షలు చెల్లిస్తానని ప్రకటిం
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఎప్పటికీ ఉంటుందన్నారు.