సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో కూకట్పల్లి నియోజకవర్గం ఆదర్శవంతంగా అభివృద్ధిని సాధించిందని పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎనిమిదేండ్ల కాలంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్ర
బాధిత కుటుంబాలకు రాష్ట్ర సర్కారు అండగా ఉంటుందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. గత నెల 31న గ్రానైట్ లారీ ఢీకొని చిన్నగూడూరు మండలం మంగోరిగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, ఐదుగురికి
అభాగ్యులకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన బాధితులకు రూ.26.66 లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర సాం స్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. 13 మంది లబ్ధిదారులకు రూ.10లక్షల సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులు మం జూరు కాగా, శుక్ర�
దేశంలోని రాష్ర్టాలన్నీ తెలంగాణ నమూనా అభివృద్ధిని కోరుకుంటున్నాయని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం అవతరించిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం
ముఖ్యమంత్రి సహాయ నిధితో పేదలకు మెరుగైన వైద్యం అందుతున్నదని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధి ఎన్కేపల్లి గ్రామానికి చెందిన ఎన్.రాములు కాలు విరిగిపోవడంతో చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధికి �
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంగా మారిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కోనాపూర్ గేట్ తండాకి చెందిన బాబియా నాయక్కి రూ.60వేలు మాడ్గుల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన గ్యార చం�