సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వినూత్న పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. డోర్నకల్ మండలానికి చెందిన శాంతికి రూ.25వేలు, జమాల్బేగానికి ర�
పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ వరంలాంటిదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారుల
మామిళ్లగూడెం, జూన్ 14 : అనారోగ్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) ఒక వరమని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. �
ప్రజా సంక్షేమంలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని గౌడవెల్లి గ్రామానికి చెందిన బాలరాజుకు సీఎం సహాయనిధి నుంచి రూ.60 వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును ఆదివ�
బంజారాహిల్స్: అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు అండగా నిలిచేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. రహ్మత్నగర్ డివిజన్కు చెందిన ఇద�
బండ్లగూడ : అన్ని వర్గాల వారి సంక్షేమమే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు.గురువారం ఆయన పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వచ్చిన చ�
గోల్నాక : పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ వరంలాంటిదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు �
ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మోండా డివిజన్కు చెందిన సాయిరాం గణేశ్కు సీఎం రిలీఫ్ ఫండ్
సీఎం సహాయనిధి పేదలకు వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డుకు చెందిన సకీర్తి ప్రసాద్కు సీఎం సహాయనిధి నుంచి రూ.60వేల
సీఎం రిలీఫ్ ఫండ్ పేద కుటుం బాలకు వరం లాంటిదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. వినాయక్నగర్ డివిజన్, చంద్రగిరి కాలనీకి చెందిన పి. శిరీషకు
మియాపూర్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, వారి కష్టసుఖాలలో అండగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆర్థిక సమస్యతో బాధపడే వారికి సీఎం సహాయ నిధి కొండంత
బంజారాహిల్స్ : అనారోగ్యంతో బాధపడుతున్న షేక్పేట డివిజన్కు చెందిన హీరాబాయి అనే మహిళ చికిత్స కోసం సీఎం రిలీఫ్ఫండ్ కింద మంజూరయిన రూ.2.75లక్షల ఎల్వోసీ పత్రాన్ని మంగళవారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి �
పేద ప్రజలకు సీఎం సహాయనిధి భరోసానిస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని గోధుమకుంట గ్రామానికి చెందిన మంచాల యాదగిరి వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకో