అమీర్పేట్ : సనత్నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ కాలుకు శస్త్రచికిత్స జరగాల్సి ఉంది. నిరుపేద కుటుంబం కావడంతో గోపాల్కు చికిత్సచేయించుకునే ఆర్ధిక స్థోమత లేకపోవడంతో సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక
గోల్నాక : పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి వరంలా మారిందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పల�
ఉస్మానియా యూనివర్సిటీ : అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకోలేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో మేలు చేస్తోందని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో రా
శంషాబాద్ రూరల్ : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. గురువారం శంషాబాద్ మండలంలోని రషీద్గూడ గ్రామానికి చెందిన యాదిరెడ్డి (60,000), పోశేట్టిగూడ గ్రామాని
నారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురికి సిఎం సహాయ నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(చెక్కులు) ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సోమవారం పంపిణీ చేశారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్పేట్ డివిజన్ ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీకి చెందిన భాస్కర్రెడ్డికి సీఎం సహాయ నిధి పథకం కింద ఆస్పత్రి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ. 28,000 ఆర్థిక సాయం చెక్కును కార్పొ
శేరిలింగంపల్లి నియోజవకర్గం కొండాపూర్ డివిజన్ సిద్ధిక్ నగర్కు చెందిన ప్రభుదాసుకు అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి పథకం కింద మంజూరైన రూ. 2 లక్షల ఆర్థిక సాయం మంజూరు పత్రాలను విప్ ఆరెకపూడి గాంధీ
అనారోగ్యంతో బాధపడుతున్న వెంగళరావునగర్ డివిజన్కు చెందిన శివ అనే వ్యక్తి చికిత్స కోసం సీఎం రిలీఫ్ఫండ్ కింద మంజూరయిన రూ.35వేల చెక్కును జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శుక్రవారం అందజేశారు.
అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన వ్యక్తి చికిత్స కోసం సీఎం రిలీఫ్ఫండ్ కింద మంజూరైన ఎల్వోసీ పత్రాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అందజేశారు.