జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కోయిల్దిన్నె గ్రామానికి చెందిన రిటైర్డ్ హెచ్ఎం గోరంట్ల లక్ష్మీకాంతారెడ్డి సీఎం సహాయనిధికి రూ.3 లక్షలను విరాళంగా అందజేశారు
సీఎంఆర్ఎఫ్ వినియోగంలో ధర్మపురి నియోజకవర్గం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, అందుకు తమ కార్యనిబద్ధతే కారణమని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం గొల్లపల్లి మండల కేంద్రంతోపాటు మల్లన�
తెలంగాణలోని వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో రిలే నిహార
పేదల పాలిట సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడు అని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ఇల్లెందు మండలం మాణిక్యారం గ్రామానికి చెందిన బి.జోత్స్న కోమలికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూర�
రాష్ట్రంలోని ఆడపిల్లల పెండ్లి కి కల్యాణలక్ష్మి పథకం కొండంత అండ అని ఎమ్మెల్యే చి ట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మంజూరైన చెక్కులను క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిట్టెం మంగళవారం 125 మంది లబ్ధిదారులకు అంద
పేద ప్రజలకు సీఎం సహాయనిధి కొండంత అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణంలోని తిరుమలకాలనీకి చెందిన అశోక్రెడ్డికి రూ. 60వేలు, ఆనంద్కాలనీకి చెందిన అబ్దుల్కు రూ. 56 వేలు, చటాన్పల్లి�
సీఎం సహాయ నిధి పేదలకు వరంగా మారింది. ఆపత్కాలంలో ఆదుకుంటూ రోగుల్లో భరోసా నింపుతున్నది. రోడ్డు ప్రమాదాలు, వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారికీ రాష్ట్ర సర్కార్ కొండంత ధైర్యాన్నిస్తున్నది. ముందుగానే ఎల్వోస
అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోవద్దని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మ న్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ హయాంలోనే అన్ని వర్గాలకు మేలు జరు
నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర సర్కారు పూర్తి భరోసా ఇస్తున్నదని ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. ఆదివారం ఆమె జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 87మందికి రూ.32,23,500 విలువైన సీఎంఆర
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలను అనారోగ్య సమయంలో ఆదుకుంటున్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని గోధుమకుంట గ్రామానికి చెందిన సోమని లక్ష్మమ్మకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.35వ�
కీసర, ఆగస్టు 11 : అర్హులైన నిరుపేదలందరికి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామానికి చె�
వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షానికి వరద ప్రవాహంలో గల్లంతై మృతి చెందిన వారి కుటుంబీకులకు ఆర్థిక సాయం అందించి అన్నిరకాలుగా ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర