అనారోగ్యంతో బాధపడుతున్న వెంగళరావునగర్ డివిజన్కు చెందిన శివ అనే వ్యక్తి చికిత్స కోసం సీఎం రిలీఫ్ఫండ్ కింద మంజూరయిన రూ.35వేల చెక్కును జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శుక్రవారం అందజేశారు.
అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన వ్యక్తి చికిత్స కోసం సీఎం రిలీఫ్ఫండ్ కింద మంజూరైన ఎల్వోసీ పత్రాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అందజేశారు.
అనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు.
అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(చెక్కులు) ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సోమవారం పంపిణీ చేశారు.
ఎల్బీనగర్ : సీఎం రిలీఫ్ ఫండ్తో ఎంతో మంది పేదలకు మేలు చేకూరుతోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం లింగోజిగూడ పాత గ్రామానికి చెందిన కరణ్కు మంజూరైన �
మియాపూర్ : కష్టకాలంలో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ప్రభుత్వ తోడ్పాటుతో ప్రజలలోనూ భరోసా నెలకొంటుందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ, శేరిల
సీఎంఆర్ఎఫ్తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఔదార్యం ఉమ్మడి ఏపీలో పదేండ్లలో 1.85 లక్షల మందికి ఇచ్చింది 750 కోట్లే హైదరాబాద్, జనవరి 30 : వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు 4 లక్షల మందికి రూ.2 వేల కోట్ల ఆర్థిక
మియాపూర్ : పేదల ఆరోగ్యం పాలిట సంజీవనిలా సీఎం సహాయ నిధి పథకం తోడ్పాటును ఇస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ సర్కారు కృషి చేస్తున్నదని, ఎటువంటి కష్టమొచ్చినా తాను�
శంషాబాద్ రూరల్ : సీఎం సహాయ నిధి పేదలకు వరమని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శుక్రవారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఊటుపల్లికి చెందిన గడ్డమీది సత్తయ్య రూ. 2 లక్షల చెక్కుతో పాటు పలువురు బాధిత కుటుం