గోల్నాక : అనారోగ్యాలపాలయై దవాఖానల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. సోమవారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చే�
సికింద్రాబాద్ : సీఎం సహాయనిధి పేదల ఆరోగ్య భద్రతకు భరోసా నిస్తోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. పేదల వైద్యానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తూ అండగా నిలుస్తోందన్నారు. సోమవారం కా�
మెహిదీపట్నం : తెలంగాణ ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందించడానికి అధికారులు నిస్వార్థంగా కృషి చేయాలని కార్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. టోలిచౌకి డి
అమీర్పేట : అర్హులైన ప్రతిఒకరు ఆపత్కాలంలో సీఎం సహాయ నిధి నుండి లబ్దిపొందేలా చూస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సనత్నగర్కు చెందిన యాదగిరి గౌడ్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై పల�
శంషాబాద్ రూరల్ : పేదలకు మెరుగైన వైద్యమందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శంషా బాద్ మండలం పెద్దతూప్రకు చెందిన బేగరి చెన్నయ్య అనారోగ్యానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న ఎంప�
CM Relief Fund | వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ సీఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు 6 లక్షల రూపాయల విలువగల నిధులు మంజూరయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్..
మియాపూర్ : సీఎం సహాయ నిధి ఆపదకాలంలో పేదల పాలిట పెన్నిదిలా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాలకు గురవుతున్న పేదలకు ఈ పథకం కొండండ అండగా నిలుస్తున్నదన్నారు.
ఆర్కేపురం : పేదల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్నగర్ ఫేస్-2 సాయిబాబానగర్కు చెందిన సత
ఎల్బీనగర్ : సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. బుధవారం కొత్తపేటలోని తన నివాసంలో ల్యాబ్స్ క్వార్టర్స్కు చెందిన లబ్దిదారులు లక్ష్మి
ఉస్మానియా యూనివర్సిటీ : అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ నిలుస్తోందని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్�
హైదరాబాద్, జనవరి 13(నమస్తే తెలంగాణ)/మలక్పేట: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బొట్ల కమలాకర్కు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.3 లక్షల విలువైన వినికిడి యంత్రం మంజూరైంది. ఆ ఉపకరణాన్ని గురువారం దివ్యాంగుల సహకా
కందుకూరు : పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని జైత్వారం గ్రామానికి చెందిన శ్రీరాములు కూతురు ధనప్రిమ అనారోగ్యానికి గురై నిమ్