గోల్నాక : పలు వ్యాధుల భారిన పడి దవాఖానల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. మంగళవారం గోల్నాకలోని క్యా�
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ప్రస్తుతం బడా ప్రాజెక్టులు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పుడు ఆయన చేతిలో నాలుగుకి పైగా ప్రాజెక్టులు ఉండగా, ఇవన్ని కూడా భారీ బ
బండ్లగూడ : రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లి గ్రామానికి చెందిన శైమాల్ గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధి తో ఇబ్బందులు పడుతున్నాడు. ఆర్ధిక ఇబ్బందులతో ఆయన రాజేంద్రనగర్ నియోజక వర్గం జాగృతి కన్�
గోల్నాక : ఆనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న బాధితులకు ఆపదలో ముఖ్యమంత్రి సహాయనిథి అండగా నిలుస్తోందని ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఆదివారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయం వద్ద ఏర్
కాచిగూడ : పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు. కాచిగూడ డివిజన్లోని నింబోలిఅడ్డాకు చెందిన కె.కిషోర్గౌడ్ గత కొన్ని నె
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీ ఎంతగా విలవిలలాడిందో మనం చూశాం. పలు ప్రాంతాలలో వరదలు పోటెత్తడంతో జన జీవనం స్తంభించింది. భారీగా ఆస్తి, పంట నష్టం జరిగింది. ప్రజలు రోడ్డున పడ్డారు. ఇలాంటి పరిస్థ�
మణికొండ : పేద ప్రజల పక్షాన ముఖ్యమంత్రి సహాయ నిధి ఓ వరంగా చిరస్థాయిలో నిలిచి ఉంటుందని రాజేంద్రనగర్ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ అన్నారు. సోమవారం నార్సింగి మున్సిపాలిటీ ఖానాపూర్ గ్రామానికి చెందిన తాండ�
మియాపూర్ : నిరుపేద ప్రజలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పేదరికంతో అనారోగ్యాల బారిన పడుతున్న వారికి సీఎం సహాయ నిధి పథకం ఆర్థికంగా ఆదుకుంటూ వారికి భరోసాగా
మియాపూర్, నవంబర్ 26 : ప్రజల కష్టనష్టాల్లో ప్రభుత్వం ఎల్లవేళలా తోడుగా నిలుస్తున్నదని, వారికి సంపూర్ణ భరోసాను కల్పిస్తున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ప్రజ�
శంషాబాద్ రూరల్, నవంబర్ 26 : పేదలకు ఆరోగ్య సంజీవనిగా సీఎం సహాయనిధి ఆదుకుంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని నర్కూడకు చెందిన పలువురు బాధిత కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్�
మియాపూర్ : ప్రజల కష్టనష్టాల్లో ప్రభుత్వం ఎల్లవేళలా తోడుగా నిలుస్తుందని , వారికి సంపూర్ణ భరోసాను కల్పిస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆర్థికంగా , ఆరోగ్యపరంగా ప్రజలను ఆదుకుంటామని ఆయన స్పష్
శంషాబాద్ రూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు ఆరోగ్య సంజీవనిగా ఆదుకోవడం జరుగుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని నర్కూడ గ్రామానికి చెందిన పలువు�
బడంగ్పేట: సీఎం సహాయనిధి పేదలకు వరం లాంటిదని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ నందిహిల్స్లో నివ
అంబర్పేట : బాగ్అంబర్పేట పాములబస్తీకి చెందిన టీఆర్ఎస్ మాజీ వార్డు మెంబర్ శివకుమార్ (రాజు) అనారోగ్యంతో దవాఖానలో చేరాడు. వైద్యం ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోగా నిధులు మంజూరయ్యా�
సికింద్రాబాద్ : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అండగా నిలబడుతోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. మంగళవారం కాకాగూడ, బాలంరాయి, రసూల్పురా ప్రాంతాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు మంజూరైన సుమారు రూ.3 లక్షల 92 �