మియాపూర్ : కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్యనగర్కు చెందిన గౌరి సీఎం సహాయ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ. లక్షకు సంబంధించిన మంజూరు పత్రాలను విప్ ఆరెకపూడి గాంధీ మంగళవారం తన నివాసంలో అంది
వనస్థలిపురం : ఆపదలో ఆదుకునే సీఎం సహాయనిధితో పేదలకు ఎంతో లబ్ధి చేకూరుతోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. హస్తినాపురం డివిజన్ అనుపమనగర్కు చెందిన రామచంద్రరావు గుండె సంబంధ సమస�
ఎల్బీనగర్ : పేదలకు అధునాతన వైద్య సేవలు పొందేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంగా మారిందని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. ఆదివారం కర్మన్ఘాట్కు చెందిన శంకరయ్యకు రూ. 14 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు�
గోల్నాక : వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి సీఎం రిలిఫ్ఫండ్ ఎంతో మేలు చేస్తుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ �
సికింద్రాబాద్ : పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరమని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. బుధవారం సీతాఫల్మండిలోని తన క్యాంపు కార్యాలయంలో నలుగురు లబ్ధిదారులకు స్థానిక కార్పొరేటర్ సామల హేమతో �
సీఎం సహాయ నిధికి ప్రకటించిన సినీ హీరో ప్రభాస్ హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తేతెలంగాణ) ః ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ సినీ హీరో ప్రభాస్ ముందుకొచ్చారు. కోటి రూపాయల విరాళం ప్రకటించార�
గోల్నాక : పలు వ్యాధుల భారిన పడి దవాఖానల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. మంగళవారం గోల్నాకలోని క్యా�
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ప్రస్తుతం బడా ప్రాజెక్టులు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పుడు ఆయన చేతిలో నాలుగుకి పైగా ప్రాజెక్టులు ఉండగా, ఇవన్ని కూడా భారీ బ
బండ్లగూడ : రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లి గ్రామానికి చెందిన శైమాల్ గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధి తో ఇబ్బందులు పడుతున్నాడు. ఆర్ధిక ఇబ్బందులతో ఆయన రాజేంద్రనగర్ నియోజక వర్గం జాగృతి కన్�
గోల్నాక : ఆనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న బాధితులకు ఆపదలో ముఖ్యమంత్రి సహాయనిథి అండగా నిలుస్తోందని ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఆదివారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయం వద్ద ఏర్
కాచిగూడ : పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు. కాచిగూడ డివిజన్లోని నింబోలిఅడ్డాకు చెందిన కె.కిషోర్గౌడ్ గత కొన్ని నె
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీ ఎంతగా విలవిలలాడిందో మనం చూశాం. పలు ప్రాంతాలలో వరదలు పోటెత్తడంతో జన జీవనం స్తంభించింది. భారీగా ఆస్తి, పంట నష్టం జరిగింది. ప్రజలు రోడ్డున పడ్డారు. ఇలాంటి పరిస్థ�
మణికొండ : పేద ప్రజల పక్షాన ముఖ్యమంత్రి సహాయ నిధి ఓ వరంగా చిరస్థాయిలో నిలిచి ఉంటుందని రాజేంద్రనగర్ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ అన్నారు. సోమవారం నార్సింగి మున్సిపాలిటీ ఖానాపూర్ గ్రామానికి చెందిన తాండ�
మియాపూర్ : నిరుపేద ప్రజలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పేదరికంతో అనారోగ్యాల బారిన పడుతున్న వారికి సీఎం సహాయ నిధి పథకం ఆర్థికంగా ఆదుకుంటూ వారికి భరోసాగా