శంషాబాద్ రూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు ఆరోగ్య సంజీవనిగా ఆదుకోవడం జరుగుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని నర్కూడ గ్రామానికి చెందిన పలువు�
బడంగ్పేట: సీఎం సహాయనిధి పేదలకు వరం లాంటిదని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ నందిహిల్స్లో నివ
అంబర్పేట : బాగ్అంబర్పేట పాములబస్తీకి చెందిన టీఆర్ఎస్ మాజీ వార్డు మెంబర్ శివకుమార్ (రాజు) అనారోగ్యంతో దవాఖానలో చేరాడు. వైద్యం ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోగా నిధులు మంజూరయ్యా�
సికింద్రాబాద్ : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అండగా నిలబడుతోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. మంగళవారం కాకాగూడ, బాలంరాయి, రసూల్పురా ప్రాంతాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు మంజూరైన సుమారు రూ.3 లక్షల 92 �
కవాడిగూడ : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఎంతో మేలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు మంగళవారం భోలక్పూర్ డివిజన్లో పలు కాలనీలకు చెందిన ఏడుగురు లబ్ధిదారులకు గాను రూ. 3, 46,500 లక్షల విలువ చేసే చ�
శంషాబాద్ రూరల్ : పేదలకు మెరుగైన వైద్యమందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. మంగళవారం శంషాబాద్ మండలంలోని పలువురు బాధిత కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫ�
మణికొండ : ఆపదలో ఉన్న వారికి కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతుందని రాజేంద్రనగర్ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఎ.లక్ష్మణ్, ప్రణీత రాజులకు సీఎం సహాయ నిధ
కాచిగూడ : పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు. కాచిగూడ డివిజన్లోని జమాల్బస్తీకి చెందిన వందన (40) గత కొన్ని నెలలుగాఆరోగ�
దౌల్తాబాద్ : కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దౌల్తాబాద్ మండలం నంద్యానాయక్ తండా గ్రామానికి చెందిన బాబునాయక్కు రూ. 29వేల ఎల్ఓసిని గురువారం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి త�
ఇబ్రహీంపట్నం : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు అండగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తుర్కయాంజల్ మున్సిపాలిటి పరిధిలోని కమ్మగూడ గ్రామానికి చెందిన భారతయ్య �