కవాడిగూడ : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఎంతో మేలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు మంగళవారం భోలక్పూర్ డివిజన్లో పలు కాలనీలకు చెందిన ఏడుగురు లబ్ధిదారులకు గాను రూ. 3, 46,500 లక్షల విలువ చేసే చ�
శంషాబాద్ రూరల్ : పేదలకు మెరుగైన వైద్యమందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. మంగళవారం శంషాబాద్ మండలంలోని పలువురు బాధిత కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫ�
మణికొండ : ఆపదలో ఉన్న వారికి కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతుందని రాజేంద్రనగర్ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఎ.లక్ష్మణ్, ప్రణీత రాజులకు సీఎం సహాయ నిధ
కాచిగూడ : పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు. కాచిగూడ డివిజన్లోని జమాల్బస్తీకి చెందిన వందన (40) గత కొన్ని నెలలుగాఆరోగ�
దౌల్తాబాద్ : కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దౌల్తాబాద్ మండలం నంద్యానాయక్ తండా గ్రామానికి చెందిన బాబునాయక్కు రూ. 29వేల ఎల్ఓసిని గురువారం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి త�
ఇబ్రహీంపట్నం : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు అండగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తుర్కయాంజల్ మున్సిపాలిటి పరిధిలోని కమ్మగూడ గ్రామానికి చెందిన భారతయ్య �
కొందుర్గు : ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే గ్రామంలో ఆనారోగ్యంతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందిన బాధితులకు మంజూరైన సీ�
కడ్తాల్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మాడ్గుల్ మండలం దొడ్లపహాడ్ గ్రామానికి చెందిన శోభకి రూ. 60వేలు, వెల్దండ మండలం కుందారం తం�