ఎమ్మెల్యే వెంకటేశ్ | అనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు.
యాదాద్రి: ఆరోగ్య తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పేదల వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. పుట్టిన పాప ను
అర్హులందరికి సీఎం రిలీఫ్ ఫండ్ | అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని అంబర్పేట ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు.
కేశంపేట : ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేటలోని ఎమ్మెల్యే స్వగృహంలో శనివారం పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన �
మేడ్చల్ రూరల్, ఆగస్టు : సీఎం సహాయ నిధి నిరుపేదల సంజీవనిగా మారిందని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీకి చెందిన పర్వతాలుకు రూ.17,500, అజీమ్�
సీఎం సహాయ నిధి | ఆపద సమయంలో ఆదుకునే సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
కడ్తాల్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన సంధ్యకి రూ. 28వేలు, ఆమనగల్లు మండలం మంగళ్పల్లి గ్
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని చరికొండ గ్రామానికి చెందిన అంజమ్మకి
తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి లైకా ప్రొడక్షన్స్ అధినేత, నిర్మాత అల్లిరాజా సుభాస్కరన్ రెండు కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు. సుభాస్కరన్ తరపున తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను సచివాలయంలో క�
కరోనా రెండో వేవ్ కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు తమవంతుగా సీఎం సహాయనిధికి విరాళాలు అందించాలని సీఎం ఎంకే స్టాలిన్ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభిస్తున్నది. ప్రముఖులు, రాజకీయ నాయకులు సీఎంఆర్ఎ
శేరిలింగంపల్లి, జూన్ 4 : సీఎం సహాయ నిధికి సెక్టార్ థెరపీయూటిక్ ఇండియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రమేశ్ పంచాంగుల తరపున రూ.15 లక్షల చెక్కను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ శుక్రవారం రాష్ట్ర పుర
దేశంలో కరోనా విలయతాండవం చేస్తుండడంతో ప్రజలు భయకంపితులవుతున్నారు. ఈ క్రమంలో కోవిడ్పై ప్రభుత్వం చేపడుతున్న పోరాటానికి అండగా నిలిచేందుకు సినీ సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తాజాగా హీరోయ�