ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచేందుకు సీఎం సహాయనిధి ఉన్నదని, అర్హులైన ప్రతి ఒక్కరు ఈ సీఎం ఫండ్ను సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు సంపత్ మాధవరెడ్డి, కుంట సిద్ధిరాములు అన్నారు.
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ (Veerlapally Shankar) అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాద�
CMRF | మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ వేదికగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల భారీ కుంభకోణం జరిగిందని, ఇప్పటివరకు తమకున్న సమాచారం మేరకు రూ. 6కోట్ల 75లక్షల స్కాం చేశారని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని యువహీరో సిద్ధు జొన్నలగడ్డ, ఆయన తండ్రి సాయికృష్ణ జొన్నలగడ్డ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్కి 15లక్షల రూపాయలు చెక్కు రూపంలో విరాళంగా అ�
సీఎం సహాయ నిధికి వరద విరాళాలు భారీగా వస్తున్నాయి. శని,ఆదివారాల్లో పలువురు ప్రముఖులు, పలు కంపెనీలకు చెందిన పెద్దలు సీఎం రేవంత్రెడ్డిని నేరుగా కలిసి విరాళాలు అందజేశారు. కాగా, వినాయకచవితి సందర్భంగా జూబ్లీ
Nara Bhuvaneshwari | భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రెండు తెలుగు రాష్ట్రాల (Telugu States) బాధితులను ఆదుకోవడానికి దాతల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
Prabhas - Allu arjun | తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలకృష్ణ, మహేశ్బాబు, ఎన్టీ
ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్)కి సంకెళ్లు పడ్డాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక చెల్లింపులు పూర్తిగా నిలిచిపోవడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న అభాగ్యులు విలవిల్లాడుతున్నారు.
ఒకప్పుడు తీవ్ర కరువు ప్రాంతమైన మానకొండూర్ నియోజకవర్గం, ఇప్పుడు ప్రగతి బాటలో దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రత్యేక కృషితో అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధి�