జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కోయిల్దిన్నె గ్రామానికి చెందిన రిటైర్డ్ హెచ్ఎం గోరంట్ల లక్ష్మీకాంతారెడ్డి సీఎం సహాయనిధికి రూ.3 లక్షలను విరాళంగా అందజేశారు
భార్య నగలను బ్యాంకు నుంచి విడిపించి రెండ్రోజుల్లో డబ్బులు తిరిగి ఇస్తానంటూ నమ్మించి విశ్రాంత చీఫ్ సెక్రటరీని మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ�
కేంద్రం అమలు చేస్తున్న ప్రయాస్ పథకంతో విరమణ కార్మికులకు భరోసా లభిస్తుందని కరీంనగర్ పీఎఫ్ కార్యాలయ రీజినల్ కమిషనర్ థానయ్య పేర్కొన్నారు. ఒకే సంస్థలో 10 సంవత్సరాలు పనిచేసిన కార్మికులకు ఈ స్కీం వర్తిస�
రాష్ట్రంలోని వయోధిక పాత్రికేయులు తమకు ప్రభుత్వం గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను వయోధిక జర్నలిస్టులు మీడియా అకా�
రోడ్డు ప్రమాదంలో ఓ విశ్రాంత హెడ్కానిస్టేబుల్ మృతి చెందాడు. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. ఏపీకి చెందిన మాజీ హెడ్ కానిస్టేబుల్ కనకరాజు (63) అమీర్పేట రోడ్డులోని అమ్మవారి దేవాలయం వద్ద రోడ్డు దాటుతుండగ
న్యూఢిల్లీ, జూలై 31: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి చెందిన ఏడు జాగిలాలు రిటైర్ అయ్యాయి. అవి దాదాపు పదేండ్ల పాటు సేవలందించాయి. వాటికి సీఐఎస్ఎఫ్ అధికారులు వీడ్కోలు పలికారు. బాంబు డిటెక్షన్, డిస్పోజల్�