పిల్లల సంరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, పీడియాట్రిక్ ఎపిలెప్సీ సెంటర్ స్థాపన, క్రెష్ సౌకర్యాల పునరుద్ధరణ లక్ష్యంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)కు ప్రీమి�
Tirumala | తిరుమల శ్రీవారికి శనివారం ఒక లారీ విరాళంగా అందింది. చెన్నైకి చెందిన అశోక్ లేలాండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ రూ.31.31 లక్షల విలువైన లారీని అందజేశారు.
Srisailam | శ్రీశైలం బ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం వైద్యశాలకు కామినేని ఆస్పత్రి ఎండీ శశిధర్ అంబులెన్స్ను విరాళంగా అందించారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వెంటిలేటర్తో పాటు ఉన్న రూ.50 లక్షల విలువ జే�
ఇలవేల్పు ఆంజనేయుని సాక్షిగా అగ్ర నటుడు చిరంజీవి తన తమ్ముడైన పవన్కల్యాణ్ని ఆశీర్వదించారు. అంతేకాదు, వచ్చే నెలలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తన తమ్ముడు పవన్కల్యాణ్ స్థాపించి�
Pawan Kalyan | జనసేన అధినేత పవన్కల్యాణ్ పార్టీకి రూ. 10 కోట్ల విరాళాన్ని అందజేశారు. పార్టీ నిర్వహణ అవసరాలకు గాను జనసేన కోశాధికారి ఎ.వి రత్నంకు చెక్కును మంగళవారం అందజేశారు.
Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు లక్ష మజ్జిగ ప్యాకెట్లను విరాళంగా అందించారు. అనంతపురం పట్టణానికి చెందిన గాయత్రి మిల్క్ డై�
శ్రీశైలం మల్లన్నకు అమెరికాకు చెందిన ఓ భక్తుడు మంగళవారం భూరి విరాళం సమర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వ చ్చిన అమెరికా భక్తుడు కొత్తపల్లి సునీల్దత్ బంగారు, వెండి సామగ్రి, ఆభరణాలను ఆలయానికి అందజేశారు
ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగానికి పూర్వ విద్యార్థి భారీ విరాళం ప్రకటించారు. ప్రతిపాదిత క్లాస్ రూం కాంప్లెక్స్ ‘వై నరసింహన్ బిల్డింగ్' నిర్మాణానికి రూ.5 కోట్లు విరాళం
Srisailam | శ్రీశైల దేవస్ధానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్కు చెందిన ఎం. మనోహర్ రెడ్డి రూ.5 లక్షల విరాళాన్ని ఇచ్చారు. శనివారం ఆలయ ఏఈవో ఫణిధర్ ప్రసాద్, పర్యావేక్షకురాలు హ�
పదోతరగతి విద్యార్థుల అల్పాహారానికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్, జమ్మికుంట ఎస్ఆరే డెయిరీ బాధ్యులు చేయూతనందించారు. పదోతరగతి వార్షిక పరీక్షల్లో ఉతీర్ణత సాధించే దిశగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల