Ayodhya Ram Temple | అయోధ్య రామమందిరం (Ayodhya Ram Temple) నిర్మాణం కోసం ప్రజలు రూ.3,000 కోట్లకుపైగా విరాళాలు ఇచ్చినట్లు రామమందిర నిర్మాణ కమిటీ (Ram Temple Construction Committee) చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు.
ఆంజనేయస్వామి ఆలయ పునః నిర్మాణ పనులకు గాను ఇదే గ్రామానికి చెందిన బోయినిపల్లి శాంతపు రావు - సరిత దంపతులు వారి కూతుళ్లు అన్షు, ఆన్య కుటుంబ సభ్యులు మంగళవారం రూ.2.25 లక్షల విరాళం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.
Srisailam | శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారల దేవస్థానంలో జరుగుతున్న శాశ్వత అన్నప్రసాద పథకానికి హైదరాబాద్కు చెందిన భక్తుడు శంకర వెంకట కామేశ్వరరావు విరాళం అందజేశారు.
Donation | నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ. 25 వేల విలువచేసే శుద్ధ జల యంత్రాన్ని గ్రామానికి చెందిన యువకుడు పురం శెట్టి రవికుమార్ అందించి ఔదార్యాన్ని చాటుకున్�
కొడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయనికి గ్రామానికి చెందిన అంకం పద్మ -జనార్ధన్ దంపతులు రూ.50116 నగదును గురువారం విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి నాగరాజు రమేష్ కు అందజేయగా
Donation | మండల పరిధిలోని కొట్ర గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న చెన్నకేశవ స్వామి ఆలయానికి కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన యువ నాయకుడు కాయితి ఆశాదీప్ రెడ్డి రూ. 1,00,116 నగదు విరాళం అందజేశారు.
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని లద్నూర్ శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయం కోసం గ్రామానికి చెందిన బీర్కూరి అభినయ్ రూ.50వేల విరాళాన్ని మంగళవారం దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు.
Warren Buffett | ప్రపంచ దిగ్గజ బిజినెస్ మ్యాన్ వారెన్ బఫెట్ (Warren Buffett) దాతృత్వంలో ముందుంటారు. ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలకు తన వంతు సాయంగా పెద్ద మొత్తంలో విరాళాలు అందించిన విషయం తెలిసిందే.