శాతవాహన విశ్వవిద్యాలయం లోని బీ ఫార్మసీ కోర్సునకు రాబోయే విద్యాసంవత్సరం నుండి బంగారు పతకం కోసం రూ. 2 లక్షల చెక్కును విశ్వవిద్యాలయ ఇంజనీర్ తుల ప్రకాష్ రావు తన తల్లి తుల అనసూయ స్మారకంగా బంగారు పతాకాన్ని వి�
Donation | అమీర్పేటలోని శ్రీచైతన్య సీబీఎస్ఈ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులంతా కలిసి ఆదర్శ ఫౌండేషన్కు వెళ్లి అక్కడి చిన్నారులకు సామాగ్రి, భోజనాన్ని పంపిణీ చేశారు.
Donation | శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానంలో ఏర్పాటు చేయనున్న ధ్వజ స్తంభం ఏర్పాటు కోసం బీఆర్ఎస్ నాయకులు భారీ మొత్తంలో విరాళం అందించారు. బీఆర్ఎస్ నేతలు రొక్కం భీం రెడ్డి, రొక్కం శేఖర్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులకు రూ. 4ల
Former MLA Pension | సావిత్రిబాయి పూలే 195 వ జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి తన సంవత్సరపు పెన్షన్ ను విరాళంగా ప్రకటించారు.
తిరుమల శ్రీవారికి మంతెన రామలింగరాజు మరోసారి తన భక్తిని చాటుకున్నాడు. ఈ మేరకు స్వామివారికి రామలింగరాజు తన కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ పేరిట తిరుమలలోని పీఏసీ 1,2,3 భవనాల ఆధునీకరణకు రూ.9 కోట్ల విరాళాన్ని ఇచ్చ�
Ayodhya Ram Temple | అయోధ్య రామమందిరం (Ayodhya Ram Temple) నిర్మాణం కోసం ప్రజలు రూ.3,000 కోట్లకుపైగా విరాళాలు ఇచ్చినట్లు రామమందిర నిర్మాణ కమిటీ (Ram Temple Construction Committee) చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు.
ఆంజనేయస్వామి ఆలయ పునః నిర్మాణ పనులకు గాను ఇదే గ్రామానికి చెందిన బోయినిపల్లి శాంతపు రావు - సరిత దంపతులు వారి కూతుళ్లు అన్షు, ఆన్య కుటుంబ సభ్యులు మంగళవారం రూ.2.25 లక్షల విరాళం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.
Srisailam | శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారల దేవస్థానంలో జరుగుతున్న శాశ్వత అన్నప్రసాద పథకానికి హైదరాబాద్కు చెందిన భక్తుడు శంకర వెంకట కామేశ్వరరావు విరాళం అందజేశారు.