TTD | విశాఖపట్నంకు చెందిన ఎన్ఆర్ఐలు త్రిపురనేని వెంకటరత్నం, మాధురి దంపతులు ఆదివారం టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించారు.
Vittaleshwara Swamy Temple | కుభీర్, ఫిబ్రవరి 25: నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్డి (కే) గ్రామంలోని శ్రీ విఠలేశ్వర ఆలయానికి అదే గ్రామానికి చెందిన దొంతుల రాజేందర్ సుమారు రూ.6వేల విలువ చేసే 50 ప్లేట్లను ఆలయ కమిటీకి అందజేశారు.
శాతవాహన విశ్వవిద్యాలయం లోని బీ ఫార్మసీ కోర్సునకు రాబోయే విద్యాసంవత్సరం నుండి బంగారు పతకం కోసం రూ. 2 లక్షల చెక్కును విశ్వవిద్యాలయ ఇంజనీర్ తుల ప్రకాష్ రావు తన తల్లి తుల అనసూయ స్మారకంగా బంగారు పతాకాన్ని వి�
Donation | అమీర్పేటలోని శ్రీచైతన్య సీబీఎస్ఈ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులంతా కలిసి ఆదర్శ ఫౌండేషన్కు వెళ్లి అక్కడి చిన్నారులకు సామాగ్రి, భోజనాన్ని పంపిణీ చేశారు.
Donation | శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానంలో ఏర్పాటు చేయనున్న ధ్వజ స్తంభం ఏర్పాటు కోసం బీఆర్ఎస్ నాయకులు భారీ మొత్తంలో విరాళం అందించారు. బీఆర్ఎస్ నేతలు రొక్కం భీం రెడ్డి, రొక్కం శేఖర్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులకు రూ. 4ల
Former MLA Pension | సావిత్రిబాయి పూలే 195 వ జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి తన సంవత్సరపు పెన్షన్ ను విరాళంగా ప్రకటించారు.