Former MLA Pension | సావిత్రిబాయి పూలే 195 వ జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి తన సంవత్సరపు పెన్షన్ ను విరాళంగా ప్రకటించారు.
తిరుమల శ్రీవారికి మంతెన రామలింగరాజు మరోసారి తన భక్తిని చాటుకున్నాడు. ఈ మేరకు స్వామివారికి రామలింగరాజు తన కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ పేరిట తిరుమలలోని పీఏసీ 1,2,3 భవనాల ఆధునీకరణకు రూ.9 కోట్ల విరాళాన్ని ఇచ్చ�
Ayodhya Ram Temple | అయోధ్య రామమందిరం (Ayodhya Ram Temple) నిర్మాణం కోసం ప్రజలు రూ.3,000 కోట్లకుపైగా విరాళాలు ఇచ్చినట్లు రామమందిర నిర్మాణ కమిటీ (Ram Temple Construction Committee) చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు.
ఆంజనేయస్వామి ఆలయ పునః నిర్మాణ పనులకు గాను ఇదే గ్రామానికి చెందిన బోయినిపల్లి శాంతపు రావు - సరిత దంపతులు వారి కూతుళ్లు అన్షు, ఆన్య కుటుంబ సభ్యులు మంగళవారం రూ.2.25 లక్షల విరాళం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.
Srisailam | శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారల దేవస్థానంలో జరుగుతున్న శాశ్వత అన్నప్రసాద పథకానికి హైదరాబాద్కు చెందిన భక్తుడు శంకర వెంకట కామేశ్వరరావు విరాళం అందజేశారు.
Donation | నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ. 25 వేల విలువచేసే శుద్ధ జల యంత్రాన్ని గ్రామానికి చెందిన యువకుడు పురం శెట్టి రవికుమార్ అందించి ఔదార్యాన్ని చాటుకున్�
కొడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయనికి గ్రామానికి చెందిన అంకం పద్మ -జనార్ధన్ దంపతులు రూ.50116 నగదును గురువారం విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి నాగరాజు రమేష్ కు అందజేయగా