దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సైనికుల సహాయనిధికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Madhavaram Krishnarao) కూతురు శ్రీలత, కుమారుడు సందీప్ రావు రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించారు.
Donation | మరికల్ మండలంలోని పస్పుల గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయ అభివృద్ధికి అప్పంపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి శనివారం ఆలయ కమిటీ సభ్యులకు రూ. 21వేలను విరాళంగా అందజేశారు.
‘ఓవైపు మన సైనికులు దేశంకోసం పోరాడుతుంటే.. సినిమా సెలబ్రేషన్స్ చేసుకోవడం సరికాదు. అందుకే కేవలం ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకోడానికి మాత్రమే ఈ ప్రెస్మీట్ పెట్టాం. మన సైనికులకు సపోర్ట్గా
నటుడిగా సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ సేవా, దాతృత్వ కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుంటారు అగ్ర హీరో విజయ్దేవరకొండ. కరోనాతో పాటు వివిధ విపత్తుల సమయంలో ఆయన ఆపన్నులకు అండగా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ‘ఆపర�
Godavarikhani | కోల్ సిటీ, ఏప్రిల్ 17: కూతురు జ్ఞాపకార్థం అనాథ పిల్లలకు ఒకరోజు అన్నదానం చేసి ఆత్మసంతృప్తి పొందారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గంగవరం సతీష్-రాజేశ్వరీ దంపతులు గురువార�
‘కేసీఆర్ పాలనే కావాలి.. కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి’ అంటూ ఆటోడ్రైవర్లు సోమవారం తెలంగాణ భవన్ వద్ద నినాదాలతో హోరెత్తించారు. ఓరుగల్లులో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ అభిమానం చ�
Donation | గోదావరిఖని : ఈనెల 27న ఎల్కతుర్తి లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు రామగుండం నియోజకవర్గం నుండి వెళ్లే కార్యకర్తల ఖర్చుల నిమిత్తం దళిత బంధు లబ్ధిదారులు రూ.రెండు లక్షల విరాళాన్ని మాజీ ఎమ్మెల్యే కోర�
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఓ దివ్యాంగుడు తన నెల పింఛన్ విరాళం అందజేశాడు. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి శనివారం ధాన్యం కొనుగోళ్ల కేంద్రం ప్రారంభించడానికి సంగాయిపేటకు వచ్చారు. అనంతరం బీఆర్ఎస్ రజతోత్స�
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు పట్నం అవినాష్రెడ్డి రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు.
Ayyappa Temple | పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం ఆలయ నిర్మాణానికి దేవరకద్ర పట్టణానికి చెందిన అయ్యప్ప భక్తులు గురుస్వామి కరణం లక్ష్మీకాంత రావు అలియాస్ కరణం రాజు గురుస్వామి ద�
మాదాపూర్ లోని నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్, హెచ్ఐసీసీ సంయుక్తంగా మహావీర్ హాస్పిటల్, నిజాం మెడికల్ సైన్సెస్ ఇనిస్టిట్యూట్కు రూ. 1.20 కోట్ల 80 వేలను వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు కార్
ఏప్రిల్ 27న ఓరుగల్లులో జరిగే బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ వేడుకల ఖర్చులకు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామస్థులు రూ.1,02,003 విరాళం ప్రకటించారు.
Donations | కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ అడవి ప్రాంతంలో ఉన్నశ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.