Donation | గోదావరిఖని : ఈనెల 27న ఎల్కతుర్తి లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు రామగుండం నియోజకవర్గం నుండి వెళ్లే కార్యకర్తల ఖర్చుల నిమిత్తం దళిత బంధు లబ్ధిదారులు రూ.రెండు లక్షల విరాళాన్ని మాజీ ఎమ్మెల్యే కోర�
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఓ దివ్యాంగుడు తన నెల పింఛన్ విరాళం అందజేశాడు. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి శనివారం ధాన్యం కొనుగోళ్ల కేంద్రం ప్రారంభించడానికి సంగాయిపేటకు వచ్చారు. అనంతరం బీఆర్ఎస్ రజతోత్స�
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు పట్నం అవినాష్రెడ్డి రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు.
Ayyappa Temple | పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం ఆలయ నిర్మాణానికి దేవరకద్ర పట్టణానికి చెందిన అయ్యప్ప భక్తులు గురుస్వామి కరణం లక్ష్మీకాంత రావు అలియాస్ కరణం రాజు గురుస్వామి ద�
మాదాపూర్ లోని నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్, హెచ్ఐసీసీ సంయుక్తంగా మహావీర్ హాస్పిటల్, నిజాం మెడికల్ సైన్సెస్ ఇనిస్టిట్యూట్కు రూ. 1.20 కోట్ల 80 వేలను వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు కార్
ఏప్రిల్ 27న ఓరుగల్లులో జరిగే బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ వేడుకల ఖర్చులకు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామస్థులు రూ.1,02,003 విరాళం ప్రకటించారు.
Donations | కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ అడవి ప్రాంతంలో ఉన్నశ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
Temple construction | ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి(Temple construction) అవసరమైన భూమి కొనుగోలు కోసం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి రూ.50 వేలను సోమవారం విరాళంగా అందజేశారు.
Donation | నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని రాచూర్ గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి, శివాలయాల అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నేత హరి కిషన్ నాయక్ రూ.లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు.
రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద గ్రామానికి చెందిన కక్కునూరి వెంకటేశం గుప్తా అనే భక్తుడు ఉదారత చాటుకున్నాడు. ఫరూఖ్నగర్ మండలంలోని అత్యంత పురాతన ఎలికట్ట అంబ భవానీమాత దేవాలయానికి 2.8కిలోల వెండితో వెండిధార �
TTD | తిరుమలశ్రీవారికి శుక్రవారం ఒక మినీ ట్రక్కు విరాళంగా అందింది. అశోక్ లేలాండ్ కంపెనీ బిజినెస్ హెడ్ విప్లవ్ షా రూ.6.60 లక్షల విలువైన అశోక్ లేలాండ్ కంపెనీకి చెందిన సాథీ మినీ ట్రక్కును అందజేశారు.
Tirumala | తిరుపతి లక్కీ ఫర్ యూ ఎగ్జిమ్స్ కంపెనీకి చెందిన సూర్య పవన్ కుమార్ అనే భక్తుడు టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు ఒక కోటి 10వేల 116 రూపాయలు విరాళంగా అందించారు.