మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ ఐఐటీ బాంబేకు మంగళవారం రూ.130 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఆర్థిక రంగ వృద్ధికి తోడ్పడే విధంగా మోతీలాల్ ఓస్వాల్ సెంటర్ ఫర్ క్యాపిటల్ మార్కెట్స్ను క్యాంపస్లోక్యాంపస్�
ఇటీవల తెలుగు రాష్ర్టాల్లో సంభవించిన వరదల వల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగిన విషయం తెలిసిందే. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే పలువురు సినీ తారలు భారీ విరాళాలతో ముం�
Hyderabad Race Club | ఖమ్మం వరద బాధితులను (Flood victims) ఆదుకునేందుకుహైదరాబాద్ రేస్ క్లబ్ (Hyderabad Race Club)ముందుకొచ్చింది.
తనవంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2 కోట్లను విరాళంగా (Donation) అందజేసింది.
సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వరద బాధితుల కోసం సీఎం సహాయనిధికి రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. న్యూఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో తెలంగాణభవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్
BRS | రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జన జీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు(Heavy rains) పలు చోట్ల చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. పంటలు దెబ్బతిన్నాయి.ఈ వరదలకు అనేక మంది ప్రజలు ఇళ్లను కోల్
తెలుగు రాష్ట్రాల్లో వరద కష్టాలపై మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు విచారం వ్యక్తంచేశారు. తన వ్యక్తిగత పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ.5 లక్షల చొప్పున సాయం అందించినట�
ఐఐటీ మద్రాస్కు ఓ పూర్వ విద్యార్థి భూరి విరాళం అందజేశారు. 1970 ఎంటెక్ ఎయిరో స్పేస్ ఇంజినీరింగ్ బ్యాచ్కు చెందిన డాక్టర్ కృష్ణ చివుకుల రూ.228 కోట్ల విరాళం ప్రకటించారు. దేశ చరిత్రలో ఒక విద్యా సంస్థకు ఇంత పె�
పిల్లల సంరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, పీడియాట్రిక్ ఎపిలెప్సీ సెంటర్ స్థాపన, క్రెష్ సౌకర్యాల పునరుద్ధరణ లక్ష్యంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)కు ప్రీమి�