Srisailam | శ్రీశైల దేవస్ధానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్కు చెందిన ఎం. మనోహర్ రెడ్డి రూ.5 లక్షల విరాళాన్ని ఇచ్చారు. శనివారం ఆలయ ఏఈవో ఫణిధర్ ప్రసాద్, పర్యావేక్షకురాలు హ�
పదోతరగతి విద్యార్థుల అల్పాహారానికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్, జమ్మికుంట ఎస్ఆరే డెయిరీ బాధ్యులు చేయూతనందించారు. పదోతరగతి వార్షిక పరీక్షల్లో ఉతీర్ణత సాధించే దిశగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల
Donation | టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది హ్యాండిక్యాప్డ్(బర్డ్) సంస్థకు ఓ భక్తుడు రూ.11 లక్షల విరాళం(Donation) అందజేశారు.
Ram Temple | శ్రీరామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం (Ram Temple) లో బాలరాముడు కొలువైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలి రోజు రామ మందిరానికి భక్తులు భారీగా విరాళాలు (Donation) అందించారు.
Organ Donation | బ్రెయిన్ డెడ్ అయిన ఐదు రోజుల శిశువు తన అవయవాలతో ముగ్గురు పిల్లలకు కొత్త జీవితం ఇచ్చింది. (Organ Donation) శిశువు కాలేయాన్ని తొమ్మిది నెలల చిన్నారికి, రెండు కిడ్నీలను ఇద్దరు పిల్లలకు ట్రాన్స్ప్లాంట్ చేశ�
One Crore Donation | తిరుమలలో ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank Of India) ఎండీ, సీఈవో మతం వెంకటరావు, హైదరాబాద్ జోనల్ హెడ్ ధరసింగ్ నాయక్తో కలిసి రూ. కోటిని ( One Crore ) అందించారు.
TTD | తిరుమల బెంగళూరుకు చెందిన కోదండ రెడ్డి అనే శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడు(Devotee) రూ.14 లక్షల విలువైన ఫోర్స్ ట్రావెలర్ వాహనాన్ని(Vehicle) గురువారం విరాళంగా(Donations) అందజేశారు.
MS Dhoni: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ధోనీ 60 కోట్లు డొనేట్ చేసినట్లు.. కోహ్లీ 30 కోట్లు ఇచ్చినట్లు.. సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. దీనిపై ఒడిశా పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఆ ఫేక్ వార్తలను నమ్మ�
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీ మల్లికార్జున అన్నసత్ర సంఘం, ఆర్యవైశ్య సేవాధామం ఆధ్వర్యంలో తెలంగాణ ఆర్యవైశ్య సంఘం నూతనంగా నిర్మించిన నిత్యాన్నదాన భవనానికి రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ లక్ష్మీవెంకటేశ్ క�