చేవెళ్ల రూరల్, ఏప్రిల్ 11 : దాతల సహకారంతో హనుమాన్ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు కుమ్మెర గ్రామ సర్పంచ్ భానుతేజ తెలిపారు. మండల పరిధిలోని కుమ్మెర హనుమాన్ దేవాలయం అభివృద్ధికి ముడిమ్యాల పీఏసీఎస్ చైర�
మన ఊరి బడిని మనమే బాగుచేసుకోవాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ చేపట్టిన ‘మన ఊరు- మన బడి ’కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు సైతం భాగస్వాములవుతున్నారు. పాఠశాలల అభివృద్ధికి
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ భారీ విరాళం సమర్పించారు. ఎమ్మెల్యే కుటుంబం తరఫున 250 గ్రాములు, నియోజకవర్గం
యాదాద్రీశుడిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు నిత్యాన్నదానం నిర్వహణకు హైదరాబాద్కు చెందిన శాంత బయోటెక్ ఫౌండర్ డాక్టర్ వరప్రసాద్రెడ్డి రూ.1.08 కోట్ల విరాళం సమర్పించారు. మంగళవారం స్వామివారి బ్రహ్మ
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుడి ఆలయ బంగారు తాపడానికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం తరుపున గురువారం రూ.1,60,110 రూపాయలు అందజేశారు. గజ్వేల్ విశ్రాంత ఉద్య
పది లక్షల రూపాయల విరాళమిస్తే తరగతి గదికి, రూ. 25 లక్షల నుంచి కోటి వరకు విరాళమిస్తే పాఠశాలకు దాతల పేరు పెడతామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి ఎంతో మంచి కార్యక్రమమని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ అధ్యక్షుడు, ఎన్నారై ప్రతినిధి జయశేఖర్ తాళ్లూరి అభినందించారు
ఆదరించి అక్కున చేర్చుకున్న హైదరాబాద్ నగరం రుణం తీర్చుకునేందుకు ఏపీకి చెందిన ఎన్నారైలు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సర్కారు ఇటీవల ప్రారంభించిన మనఊరు-మనబడి కార్యక్రమానికి ఎన్నారైల న
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి భక్తులు విరాళాలు సమర్పిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్కు చెందిన బాంబినో పాస్తా ఫుడ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్�
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి దాతల స్పందన కొనసాగుతున్నది. పలువురు దాతలు తమకు తోచిన విరాళాలను స్వామివారికి సమర్పిస్తున్నారు. ఆదివారం రాష్ట్ర ఎలక్టిసిటీ
రిటైర్డ్ ఉద్యోగి సతీమణి ఉదారత రూ.1.10 లక్షల సామగ్రి అందజేత గూడూరు, జనవరి 26 : ప్రభుత్వం తలపెట్టిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రానికి చెందిన సుభద్ర అనే మహిళ చేయూతనంది�
తిరుమల: టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు భారత్ బయోటెక్ సంస్థ అధినేత కృష్ణ ఎల్లా రూ 2 కోట్ల విరాళం అందించారు. గురువారం తెల్లవారుజామున శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం అనంతరం ఆయన సతీమణితోకలిసి రంగనాయక