యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి స్వయంభూ ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవ కోలహలంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారం అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత�
రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ సీహెచ్.ప్రదీప్కుమార్ తెలిపారు. మంగళవారం ఆసు పత్రిలో ప్రపంచ రక్తదాత దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా వైద్యు లు రక్తదానం
రక్తం.. శరీరానికి ఇంధనంలాంటిది.. జీవన విధానం, పౌష్టికాహార లోపం, వ్యాధి నిరోధక శక్తి మందగించడం, ప్రమాదాల్లో గాయపడి రక్తస్రావం ఏర్పడినప్పుడు రక్తం కొరత ఏర్పడుతున్నది. ఆ లోటును పూడ్చేందుకు ఒకే ఒక్క అవకాశం.. రక
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమానికి తాళ్లూరి ట్రస్టు బాధ్యుడు, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడె
టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారికి తమిళనాడుకు చెందిన పలువురు భక్తులు రూ.10 కోట్ల భారీ విరాళాన్ని అం దజేశారు. సోమవారం ఒక్కరోజే ఈ భారీ విరా ళం అందడం టీటీడీ చరిత�
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ రూ.కోటి విరాళంగా అందించింది
చేవెళ్ల రూరల్, ఏప్రిల్ 11 : దాతల సహకారంతో హనుమాన్ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు కుమ్మెర గ్రామ సర్పంచ్ భానుతేజ తెలిపారు. మండల పరిధిలోని కుమ్మెర హనుమాన్ దేవాలయం అభివృద్ధికి ముడిమ్యాల పీఏసీఎస్ చైర�
మన ఊరి బడిని మనమే బాగుచేసుకోవాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ చేపట్టిన ‘మన ఊరు- మన బడి ’కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు సైతం భాగస్వాములవుతున్నారు. పాఠశాలల అభివృద్ధికి
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ భారీ విరాళం సమర్పించారు. ఎమ్మెల్యే కుటుంబం తరఫున 250 గ్రాములు, నియోజకవర్గం
యాదాద్రీశుడిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు నిత్యాన్నదానం నిర్వహణకు హైదరాబాద్కు చెందిన శాంత బయోటెక్ ఫౌండర్ డాక్టర్ వరప్రసాద్రెడ్డి రూ.1.08 కోట్ల విరాళం సమర్పించారు. మంగళవారం స్వామివారి బ్రహ్మ
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుడి ఆలయ బంగారు తాపడానికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం తరుపున గురువారం రూ.1,60,110 రూపాయలు అందజేశారు. గజ్వేల్ విశ్రాంత ఉద్య
పది లక్షల రూపాయల విరాళమిస్తే తరగతి గదికి, రూ. 25 లక్షల నుంచి కోటి వరకు విరాళమిస్తే పాఠశాలకు దాతల పేరు పెడతామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక