తిరుమల : శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు శనివారం రూ. కోటి విరాళం అందింది. బళ్ళారి మాజీ శాసన సభ్యులు సూర్య నారాయణ రెడ్డి ఈ మేరకు విరాళం డిడిని తిరుమలలో టీటీడీ ఆదనపు ఈవో ఏవీ. ధర్మారెడ్డికి క్యాం�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన పథకానికి ఓ దాత విరాళం అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన ఆత్మూరి ప్రకాశరావు, కాశీ అన్
యాదాద్రి: యాదాద్రీశుడి నూతన గర్భాలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన వ్యక్తి విరాళం అందించారు. యాదగిరిగుట్టకు చెందిన బెజ్జంకి రామిరెడ్డి, ఇందిర దంపతులు రూ. 50,116ను సోమవారం యాదా�
ఖమ్మం : వీవీసీ ట్రస్ట్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ పోలీసుశాఖకు వితరణగా మినీ ట్రాక్టర్ను అందజేశారు. పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ విష్ణు ఎస్ వారియర్ను కలిసి ఈ ట్రాక్టర్ ను అందించారు. ఈ సందర్భంగా సీపీ మాట�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన కార్యక్రమానికి ఏపీలోని విశాఖపట్నం ఎంవీపీ కాలనీకి చెందిన పేరిచర్ల రూపవతి, జానకి రామరాజు దంపతులు వితరణ అ�
SVBC trust | అమెరికాలోని బోస్టన్లో ఉంటున్న రవి ఐకా తరఫున వారి ప్రతినిధి విజయవాడకు చెందిన రామకృష్ణ ప్రసాద్ గురువారం ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.4.20 కోట్ల భారీ విరాళం అందించారు. ఈ మేరకు విరాళం చెక్కును తిరుమల శ్రీవ�
ఖమ్మం : అన్నం సేవా ఫౌండేషన్ చేస్తున్నసేవా కార్యక్రమాలకు తనవంతుగా ఆర్ధిక సాయం అందించేందుకు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ విరాళానికి సంబంధించిన చెక్ ను ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ . గౌతమ్ చేతులు మీ�
భద్రాచలం: భద్రాచల శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత అన్నదాన పథకానికి భద్రాచలం పట్టణానికి చెందిన కందాల రమేష్, కావ్య దంపతులు రూ. 50,001లు వితరణగా అందజేశారు. రామయ్యను దర్శించుక�
వరంగల్, ఆగస్టు 8: మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన నిర్మాణానికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర కోటి రూపాయల విరాళం ప్రకటించారు. తెలంగాణ సర్కారు కోకాపేటలో కేటాయించిన 5 ఎకరాల స్థలంలో తలపెట్టిన భవన
తిరుమల,జూలై:ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకుహైదరాబాద్కు చెందిన భవ్యా గ్రూప్ చైర్మన్ ఆనంద్ ప్రసాద్ కోటిరూపాయలు విరాళంగా అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో బుధవారం అదనపు ఈవో ఏ.వి. ధర్మ�
తిరుమల,జులై 6:తిరుమలతిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు మాజీ సభ్యులు నారాయణం నాగేశ్వరరావు కోడలు అర్చిత బర్డ్ ట్రస్టుకు రూ 10 లక్షలు విరాళం ఇచ్చారు. తిరుమల అదనపు ఈవో బంగ్లాలో దాత ఈ విరాళానికి సంబంధించిన �
తిరుమల, జూన్18: తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని పరమేషు బయోటెక్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఉపేంద్రరెడ్డి శుక్రవారం టిటిడి శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు ఒక కోటి రూపాయలు వ�
న్యూయార్క్: అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్ మాజీ భార్య మెకంజీ స్కాట్ మరోసారి భారీ విరాళం చేశారు. తాజాగా ఆమె సుమారు 200 కోట్ల (2.7 బిలియన్ల డాలర్ల) డాలర్ల మొత్తాన్ని వివిధ ఛారిటీలకు అందజేశార�
కలెక్టర్ రాహుల్ రాజ్ | జిల్లాలో ప్రస్తుత ఆక్సిజన్ పరిస్థితి దృష్ట్యా ఆక్సన్ ఎయిడ్ సంస్థ వారు జిల్లాకు 22 లక్షల విలువచేసే 40 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందజేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్న