భద్రాచలం: భద్రాచల శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత అన్నదాన పథకానికి భద్రాచలం పట్టణానికి చెందిన కందాల రమేష్, కావ్య దంపతులు రూ. 50,001లు వితరణగా అందజేశారు. రామయ్యను దర్శించుక�
వరంగల్, ఆగస్టు 8: మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన నిర్మాణానికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర కోటి రూపాయల విరాళం ప్రకటించారు. తెలంగాణ సర్కారు కోకాపేటలో కేటాయించిన 5 ఎకరాల స్థలంలో తలపెట్టిన భవన
తిరుమల,జూలై:ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకుహైదరాబాద్కు చెందిన భవ్యా గ్రూప్ చైర్మన్ ఆనంద్ ప్రసాద్ కోటిరూపాయలు విరాళంగా అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో బుధవారం అదనపు ఈవో ఏ.వి. ధర్మ�
తిరుమల,జులై 6:తిరుమలతిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు మాజీ సభ్యులు నారాయణం నాగేశ్వరరావు కోడలు అర్చిత బర్డ్ ట్రస్టుకు రూ 10 లక్షలు విరాళం ఇచ్చారు. తిరుమల అదనపు ఈవో బంగ్లాలో దాత ఈ విరాళానికి సంబంధించిన �
తిరుమల, జూన్18: తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని పరమేషు బయోటెక్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఉపేంద్రరెడ్డి శుక్రవారం టిటిడి శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు ఒక కోటి రూపాయలు వ�
న్యూయార్క్: అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్ మాజీ భార్య మెకంజీ స్కాట్ మరోసారి భారీ విరాళం చేశారు. తాజాగా ఆమె సుమారు 200 కోట్ల (2.7 బిలియన్ల డాలర్ల) డాలర్ల మొత్తాన్ని వివిధ ఛారిటీలకు అందజేశార�
కలెక్టర్ రాహుల్ రాజ్ | జిల్లాలో ప్రస్తుత ఆక్సిజన్ పరిస్థితి దృష్ట్యా ఆక్సన్ ఎయిడ్ సంస్థ వారు జిల్లాకు 22 లక్షల విలువచేసే 40 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందజేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్న
తిరుమల, జూన్ 9: శ్రీవారి పోటు కార్మికుడు సి.వి. గోపాల్ ఇటీవల ఆనారోగ్యంతో మరణించారు. పోటులో పనిచేసే 426 మంది పోటు కార్మికులు తమ ఒక్క రోజు వేతనాన్ని గోపాల్ కుటుంబానికి అందించారు. దీనికి సంబంధించిన రూ.3 ల�
అట్లాంటా(అమెరికా): బాస్కెట్బాల్ దిగ్గజం మైఖేల్ జోర్డాన్ తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. అట్లాంటాలోని మోర్హౌజ్ కాలేజీకి రూ.72.39 కోట్ల విరాళం అందించాడు. జర్నలిజం అభివృద్ధితో పాటు క్రీడా సంబంధిత కోర్సుల
తిరుమల, మే 29: గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో దేశీయ వరి వంగడాలతో పండించిన 6 టన్నుల బియ్యం, 50 కిలోల పసుపు శనివారం తిరుమల శ్రీవారికి విరాళంగా అందాయి. టీటీడీ ఛైర్మన్ వై. వి.సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు శివ
కలెక్టర్ వీపీ గౌతమ్ | కరోనా బాధితులకు నిత్యవసర వస్తువులను జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ శనివారం లెనిన్ నగర్ వడ్డెర కాలనీ లలో నివాసముంటున్న వారి ఇండ్లకు వెళ్లి స్వయంగా అందజేశారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సోకిన వారికి వైద్య సాయం అందిస్తున్న ‘శ్రీ గురుతేగ్ బహదూర్ కొవిడ్ కేర్ సెంటర్’కు బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ రూ. 2 కోట్ల విరాళమందించారు. ఢ�
ముంబై, మే 4: బజాజ్ గ్రూపు..అదనంగా మరో రూ.200 కోట్ల విరాళం అందిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్తో ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో గతేడాది రూ.100 కోట్ల విరాళం అందించిన సంస్థ..ఈసారి రెండు రెట్లు పెంచింది. సెక�
తిరుమల, మే 2: చెన్నైకి చెందిన జీస్క్వేర్ రియాల్ట్స్ సంస్థ ప్రతినిధులు ఆదివారం ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయల మొత్తాన్ని విరాళంగా అందించారు. నాదనీరాజనం వేదికపై దాతలు విరాళానికి సంబంధించిన డీడీన�