తిరుమల: తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్)కు చెందిన శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకానికి పూణెకు చెందిన సాగర్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ శుక్రవారం రూ.1, 00,11,000 విరాళంగా �
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ట్రస్ట్ కు ఓ దాత భారీగా విరాళం అందించారు. టీటీడీ కి చెందిన నాలుగు ట్రస్టులకు గురువారం రూ. కోటి విరాళంగా ఇచ్చారు. చైతన్య విద్యా సంస్థల ఛైర్మన్ ఝాన్సీరాణి టీటీడీకి భారీగ
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన పథకానికి ఓ భక్తుడు వితరణ అందించాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన కస్తూరి సుబ్రహ్మణ్య శర్మ రూ
యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా స్వామివారి గర్భాలయ విమానగోపురం స్వర్ణతాడపానికి పలువురు భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు �
యుగధర్మాలను అనుసరించి పుణ్యం పొందే మార్గాలు మారుతూ ఉంటాయి. కృత యుగంలో తపస్సుతో పుణ్యం వచ్చేది. త్రేతాయుగంలో యజ్ఞ, యాగాదులు చేయడం ద్వారా పుణ్యం సంపాదించేవారు. ద్వాపర యుగంలో ‘ధర్మం’ పాటించడం ద్వారా పుణ్యా
నూతన భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పటాన్చెరు, డిసెంబర్ 12: పటాన్చెరు పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న లయన్స్క్లబ్ భవనానికి పటాన్చెరు మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ నాయకుడు దేవేందర్
TTD | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై తన భక్తిన ఒక భక్తుడు చాటుకున్నారు. శ్రీవారికి సుమారు రూ. 3 కోట్లు విలువ చేసే బంగారు వరద-కటి హస్తాలను విరాళంగా అందించారు.
తిరుమల : శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు శనివారం రూ. కోటి విరాళం అందింది. బళ్ళారి మాజీ శాసన సభ్యులు సూర్య నారాయణ రెడ్డి ఈ మేరకు విరాళం డిడిని తిరుమలలో టీటీడీ ఆదనపు ఈవో ఏవీ. ధర్మారెడ్డికి క్యాం�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన పథకానికి ఓ దాత విరాళం అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన ఆత్మూరి ప్రకాశరావు, కాశీ అన్
యాదాద్రి: యాదాద్రీశుడి నూతన గర్భాలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన వ్యక్తి విరాళం అందించారు. యాదగిరిగుట్టకు చెందిన బెజ్జంకి రామిరెడ్డి, ఇందిర దంపతులు రూ. 50,116ను సోమవారం యాదా�
ఖమ్మం : వీవీసీ ట్రస్ట్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ పోలీసుశాఖకు వితరణగా మినీ ట్రాక్టర్ను అందజేశారు. పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ విష్ణు ఎస్ వారియర్ను కలిసి ఈ ట్రాక్టర్ ను అందించారు. ఈ సందర్భంగా సీపీ మాట�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన కార్యక్రమానికి ఏపీలోని విశాఖపట్నం ఎంవీపీ కాలనీకి చెందిన పేరిచర్ల రూపవతి, జానకి రామరాజు దంపతులు వితరణ అ�
SVBC trust | అమెరికాలోని బోస్టన్లో ఉంటున్న రవి ఐకా తరఫున వారి ప్రతినిధి విజయవాడకు చెందిన రామకృష్ణ ప్రసాద్ గురువారం ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.4.20 కోట్ల భారీ విరాళం అందించారు. ఈ మేరకు విరాళం చెక్కును తిరుమల శ్రీవ�
ఖమ్మం : అన్నం సేవా ఫౌండేషన్ చేస్తున్నసేవా కార్యక్రమాలకు తనవంతుగా ఆర్ధిక సాయం అందించేందుకు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ విరాళానికి సంబంధించిన చెక్ ను ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ . గౌతమ్ చేతులు మీ�