ముంబై, మే 4: బజాజ్ గ్రూపు..అదనంగా మరో రూ.200 కోట్ల విరాళం అందిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్తో ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో గతేడాది రూ.100 కోట్ల విరాళం అందించిన సంస్థ..ఈసారి రెండు రెట్లు పెంచింది. సెక�
తిరుమల, మే 2: చెన్నైకి చెందిన జీస్క్వేర్ రియాల్ట్స్ సంస్థ ప్రతినిధులు ఆదివారం ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయల మొత్తాన్ని విరాళంగా అందించారు. నాదనీరాజనం వేదికపై దాతలు విరాళానికి సంబంధించిన డీడీన�
తిరుమల,మే1:టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థా ట్రస్టులకు రూ.5 లక్షలు విరాళంగా అందించారు. విరాళానికి సంబంధించిన చెక్కును శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శనివారం ఇన్చా�
తనయ పెండ్లి ఖర్చు.. సిలిండర్ల కొనుగోలుకు|
కూతురి పెండ్లి అంగరంగ వైభవంగా చేయాలని ఎవరికుండదు.. కానీ కరోనా ఆంక్షల వల్ల మిగిలిన రూ.2 లక్షలు ఆక్సిజన్ సిలిండర్ల కొనుగోలుక..
నలుగురికి మంచి చేస్తే కష్టం కాలంలో మనకి ఆనలుగురే సాయం చేస్తారని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడా మాట సయీద్ ఇసాక్ విషయంలో నిజమైంది. ఈ 63 ఏళ్ల పెద్దాయన తన కష్టంతో ఓ లైబ్రరీని ఏర్పాటు చేశాడు. 10 ఏళ్లుగా ఈ లైబ్రరీని �
జెనీవా : సంపన్న దేశాలు పేద దేశాలకు కనీసం పది మిలియన్ డోసులు ఉచితంగా ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ సూచించారు. 2021లో తొలి వంద రోజుల్లోనే అన్ని దేశాలకూ వ్యాక్సిన్ పంపిణీ చ