బొడ్రాయి ప్రతిష్ఠాపన వేడుకలకు ముస్లిం కుటుంబాలు విరాళం ఇచ్చి మత సామరస్యాన్ని చాటాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కేసముద్రం విలేజ్లో డిసెంబర్లో నిర్వహించనున్న బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమ�
సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ హమాలీలు బీఆర్ఎస్కు విరాళాన్ని అందజేశారు. టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు అరవింద్యాదవ్, హమాలీ సంఘం అధ్యక్షుడు బట్టు శ్రీనివాస్, దడువాయిల సంఘం అధ్యక్షుడు కవ్వం శ్రీని�
లండన్: అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ కుటుంబం నుంచి బ్రిటన్కు చెందిన ప్రిన్స్ చార్లెస్ ట్రస్ట్ మిలియన్ పౌండ్ల (రూ.9.64 కోట్ల) విరాళం స్వీకరించింది. బ్రిటన్ మీడియా సంస్థ ‘ది స�
తెలంగాణలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. వెలిచాల శివారులోని ప్రశాంత్ భవన్లో �
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి స్వయంభూ ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవ కోలహలంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారం అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత�
రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ సీహెచ్.ప్రదీప్కుమార్ తెలిపారు. మంగళవారం ఆసు పత్రిలో ప్రపంచ రక్తదాత దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా వైద్యు లు రక్తదానం
రక్తం.. శరీరానికి ఇంధనంలాంటిది.. జీవన విధానం, పౌష్టికాహార లోపం, వ్యాధి నిరోధక శక్తి మందగించడం, ప్రమాదాల్లో గాయపడి రక్తస్రావం ఏర్పడినప్పుడు రక్తం కొరత ఏర్పడుతున్నది. ఆ లోటును పూడ్చేందుకు ఒకే ఒక్క అవకాశం.. రక
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమానికి తాళ్లూరి ట్రస్టు బాధ్యుడు, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడె
టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారికి తమిళనాడుకు చెందిన పలువురు భక్తులు రూ.10 కోట్ల భారీ విరాళాన్ని అం దజేశారు. సోమవారం ఒక్కరోజే ఈ భారీ విరా ళం అందడం టీటీడీ చరిత�
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ రూ.కోటి విరాళంగా అందించింది