భారత్కు చెందిన ఒక బడా బియ్యం వ్యాపారి అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఇచ్చిన విరాళాన్ని నిలుపుదల చేయాలని విపక్ష లేబర్ పార్టీ బ్రిటన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బియ్యం వ్యాపారి కరన్ చనన పలు షెల్�
Elon Musk: రెండు బిలియన్ల డాలర్ల విలువైన టెస్లా షేర్లను ఎలన్ మస్క్ దానం చేశారు. ఓ ఛారిటీకి ఇచ్చినట్లు ఆయన తన ఇన్కంట్యాక్స్ ఫైలింగ్లో తెలిపారు.
జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కోయిల్దిన్నె గ్రామానికి చెందిన రిటైర్డ్ హెచ్ఎం గోరంట్ల లక్ష్మీకాంతారెడ్డి సీఎం సహాయనిధికి రూ.3 లక్షలను విరాళంగా అందజేశారు
బొడ్రాయి ప్రతిష్ఠాపన వేడుకలకు ముస్లిం కుటుంబాలు విరాళం ఇచ్చి మత సామరస్యాన్ని చాటాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కేసముద్రం విలేజ్లో డిసెంబర్లో నిర్వహించనున్న బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమ�
సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ హమాలీలు బీఆర్ఎస్కు విరాళాన్ని అందజేశారు. టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు అరవింద్యాదవ్, హమాలీ సంఘం అధ్యక్షుడు బట్టు శ్రీనివాస్, దడువాయిల సంఘం అధ్యక్షుడు కవ్వం శ్రీని�
లండన్: అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ కుటుంబం నుంచి బ్రిటన్కు చెందిన ప్రిన్స్ చార్లెస్ ట్రస్ట్ మిలియన్ పౌండ్ల (రూ.9.64 కోట్ల) విరాళం స్వీకరించింది. బ్రిటన్ మీడియా సంస్థ ‘ది స�
తెలంగాణలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. వెలిచాల శివారులోని ప్రశాంత్ భవన్లో �