One Crore Donation | తిరుమలలో ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank Of India) ఎండీ, సీఈవో మతం వెంకటరావు, హైదరాబాద్ జోనల్ హెడ్ ధరసింగ్ నాయక్తో కలిసి రూ. కోటిని ( One Crore ) అందించారు.
TTD | తిరుమల బెంగళూరుకు చెందిన కోదండ రెడ్డి అనే శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడు(Devotee) రూ.14 లక్షల విలువైన ఫోర్స్ ట్రావెలర్ వాహనాన్ని(Vehicle) గురువారం విరాళంగా(Donations) అందజేశారు.
MS Dhoni: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ధోనీ 60 కోట్లు డొనేట్ చేసినట్లు.. కోహ్లీ 30 కోట్లు ఇచ్చినట్లు.. సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. దీనిపై ఒడిశా పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఆ ఫేక్ వార్తలను నమ్మ�
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీ మల్లికార్జున అన్నసత్ర సంఘం, ఆర్యవైశ్య సేవాధామం ఆధ్వర్యంలో తెలంగాణ ఆర్యవైశ్య సంఘం నూతనంగా నిర్మించిన నిత్యాన్నదాన భవనానికి రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ లక్ష్మీవెంకటేశ్ క�
భారత్కు చెందిన ఒక బడా బియ్యం వ్యాపారి అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఇచ్చిన విరాళాన్ని నిలుపుదల చేయాలని విపక్ష లేబర్ పార్టీ బ్రిటన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బియ్యం వ్యాపారి కరన్ చనన పలు షెల్�
Elon Musk: రెండు బిలియన్ల డాలర్ల విలువైన టెస్లా షేర్లను ఎలన్ మస్క్ దానం చేశారు. ఓ ఛారిటీకి ఇచ్చినట్లు ఆయన తన ఇన్కంట్యాక్స్ ఫైలింగ్లో తెలిపారు.
జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కోయిల్దిన్నె గ్రామానికి చెందిన రిటైర్డ్ హెచ్ఎం గోరంట్ల లక్ష్మీకాంతారెడ్డి సీఎం సహాయనిధికి రూ.3 లక్షలను విరాళంగా అందజేశారు
బొడ్రాయి ప్రతిష్ఠాపన వేడుకలకు ముస్లిం కుటుంబాలు విరాళం ఇచ్చి మత సామరస్యాన్ని చాటాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కేసముద్రం విలేజ్లో డిసెంబర్లో నిర్వహించనున్న బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమ�
సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ హమాలీలు బీఆర్ఎస్కు విరాళాన్ని అందజేశారు. టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు అరవింద్యాదవ్, హమాలీ సంఘం అధ్యక్షుడు బట్టు శ్రీనివాస్, దడువాయిల సంఘం అధ్యక్షుడు కవ్వం శ్రీని�