బొడ్రాయి ప్రతిష్ఠాపన వేడుకలకు ముస్లిం కుటుంబాలు విరాళం ఇచ్చి మత సామరస్యాన్ని చాటాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కేసముద్రం విలేజ్లో డిసెంబర్లో నిర్వహించనున్న బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముస్లింలు రూ.50 వేలు విరాళంగా అందజేశారు.
ఈరసాని రమేశ్రెడ్డి గుంటన్నర భూమిని బొడ్రాయి కోసం విరాళంగా అందించారు.
– కేసముద్రం