ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి పట్ల ఆదివారం భారత్లో తీవ్ర ఆగ్రహం, సంతాపం వ్యక్తమైంది. కశ్మీర్ మొదలుకొని కర్ణాటక వరకు పలు రాష్ర్టాల్లో షియా ముస్లింలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు.
నగరంలో రంజాన్ శోభ సంతరించుకున్నది. రంజాన్ నెలవంక భారత్లో బుధవారం కనిపించింది. దీంతో గురువారం నుంచి పవిత్ర రంజాన్ మాసం ఉపవాసదీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం నెలపాటు ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నా
విద్యా సంస్థలు, ప్రభుత్వ, సెమీ-ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2014లో జారీచేసిన ఉత్తర్వును రద్దు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వ సామాజిక న్యాయ శాఖ మంగళవారం ప్రభుత్వ తీర్మానాన్ని జ
KCR | ఇస్లాం మతస్తులు పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలియజేశారు.
'నీట్' 2026 కు హాజరు కానున్న ముస్లిం విద్యార్ధులు ఈడబ్ల్యూఎస్ కోటాలో దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందినట్
Karnataka demolitions | కర్ణాటకలో 200కుపైగా ఇళ్లను అధికారులు కూల్చివేశారు. దీంతో సుమారు 400 ముస్లిం కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఉత్తరాది రాష్ట్రాల బుల్డోజర్ చర్యను ఇక్కడ అమలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ �
Vande Mataram: జాతీయ గేయం వందేమాతరాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు ముక్కలు చేసిందని, ఎందుకంటే ముస్లింలను ఆ గేయం రెచ్చగొడుతుందన్న ఉద్దేశంతో ముక్కలు చేశారని మోదీ అన్నారు. జిన్నాకు నెహ్రూ తలవంచారని ఆరో�
ముస్లింలలో విడాకుల అంశాన్ని సుప్రీంకోర్టు మరోమారు పరిశీలిస్తున్నది. ‘తలాక్-ఎ-హసన్' అనే ట్రిపుల్ తలాక్ పద్ధతి చట్టబద్ధతను సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ప్రశ్నించింది. ఈ పద్ధతి ప్రకారం ఒక ముస్లిం పుర�
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి హైదరాబాద్పై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరాన్ని అన్నివిధాల అభివృద్ధి చేశానని పునరుద్ఘాటించారు. హైదరాబాద్లో ఉన్న ముస్లింలంతా కోటీశ్వరులు, లక్షాధికారులు
సీఎం రేవంత్రెడ్డికి ముస్లిం సమాజమే తగిన బుద్ధి చెప్తుందని హైదరాబాద్కు చెందిన ఓ మసీద్ ఇమామ్ అబ్దుల్ మహ్మద్ షాంజీ హెచ్చరించారు. ‘కాంగ్రెస్ ఉన్నది కాబట్టే మీ ముస్లింలకు ఇజ్జత్ ఉన్నది.. మా పార్టీ లే
ముస్లిం సమాజంపై సీఎం రేవంత్రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి సీఎం ఇబ్రహీం తీవ్రస్థాయిలో స్పందించారు. ‘కాంగ్రెస్తోనే ముస్లింలకు ఇజ్జత్ ఉంటుందని మాట్లాడుతున్నవు రేవంత్రెడ్డీ.. వేల సం�