నెల రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్ష చేసిన ముస్లింలు శనివారం రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఒకరినొకరు అ�
బీఆర్ఎస్ పాలనలో మత సామరస్యం వెల్లివిరిసిందని, మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపేలా నిధుల కేటాయింపులు జరిగాయని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నార
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఈద్గాకు చేరుకుని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రార్థనలు చేశారు. ప�
రంజాన్ మాసం ఆఖరి పర్వదినమైన ‘ఈద్ ఉల్ ఫితర్' సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిరోజూ ప్రత్యేక దైవ ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, భక్తి శ్రద్ధల�
రంజాన్ అంటే ఆత్మశుద్ధి చేసుకొనే సమయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభివర్ణించారు. ఈ పర్వదినాన్ని సోదరభావంతో జరుపుకోవాలని కోరారు. అందరం కలిసిమెలిసి తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.
ముస్లింల పవిత్ర పండగ రంజాన్ ను పురస్కరించుకుని కారేపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ జిల్లా నాయకుడు షేక్ గౌసుద్దీన్ పేద ముస్లిం కుటుంబాలకు శుక్రవారం రంజాన్ తోఫాను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా
రంజాన్ పర్వదినాన్ని పురష్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అరకొరగా గిఫ్ట్ ప్యాక్లు ముంజూరు చేయడం జరిగిందని మైనారిటీ సంఘం రాష్ట్ర అద్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా గురువారం ఒక ప�
తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి ముస్లింల అతి పవిత్ర మాసమైన రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు తోఫా పంపిణీ చేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని బంద్ చేసి అన్యాయం చేసిందని ఇల్లెందు మాజీ ఎమ్మెల్
బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అటకెక్కించిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి పట్ల ఆదివారం భారత్లో తీవ్ర ఆగ్రహం, సంతాపం వ్యక్తమైంది. కశ్మీర్ మొదలుకొని కర్ణాటక వరకు పలు రాష్ర్టాల్లో షియా ముస్లింలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు.
నగరంలో రంజాన్ శోభ సంతరించుకున్నది. రంజాన్ నెలవంక భారత్లో బుధవారం కనిపించింది. దీంతో గురువారం నుంచి పవిత్ర రంజాన్ మాసం ఉపవాసదీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం నెలపాటు ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నా
విద్యా సంస్థలు, ప్రభుత్వ, సెమీ-ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2014లో జారీచేసిన ఉత్తర్వును రద్దు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వ సామాజిక న్యాయ శాఖ మంగళవారం ప్రభుత్వ తీర్మానాన్ని జ
KCR | ఇస్లాం మతస్తులు పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలియజేశారు.