రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని ఐదు ప్రాంతాల్లో ముస్లింల కోసం మోడ్రన్ గ్రేవ్యార్డ్లు నిర్మించేందుకు ప్రభుత్వం 125 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఆయా ఉత్తర్వుల ప్రతులను మున్సిపల్శాఖ మం
భారత్లో మైనారిటీల హక్కులు క్షీణిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. వ్యూహం ప్రకారం పెద్దయెత్తున, ప్రమాదకర స్థాయిలో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతిని
భారత్లో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, దళితుల హక్కులను ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నట్లు మైనారిటీల అంశంపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఫెర్నాండ్ డీ వరెన్నెస్ ఆరోపించారు.
రజకులు, నాయీ బ్రాహ్మణుల మాదిరిగా లాండ్రీలు, బట్టలుతకడం, సెలూన్ల నిర్వహణపై ఆధారపడిన ముస్లింలకూ 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Minister Vemula | బీఆర్ఎస్ మద్దతుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్కు తమ మద్దతు త�
స్వరాష్ట్రంలోనే ముస్లింలు అభివృద్ధి సాధిస్తున్నారని, వారి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్�
కాంగ్రెస్ నేత అజీజ్ ఖురేషీ (Aziz Qureshi) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముస్లింలను కాంగ్రెస్, బీజేపీ సహా రాజకీయ పార్టీలు తమ బానిసల్లా చూస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
భారత్లో మెజారిటీ ముస్లింలు హిందూయిజం నుంచి మతం మారిన వారేనని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(డీపీఏపీ) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. కశ్మీరీ పండిట్లు ఇస్లాం మతం
వారణాసిలోని జ్ఞానవాపీ మసీదుపై నెలకొన్న వివాదంపై కోర్టు వెలుపల ఒక ఒప్పందానికి వద్దామని.. దీనిపై న్యాయపోరాటం చేస్తున్న విశ్వ వేదిక్ సంతన్ సంఘం మసీదు కమిటీకి లేఖ ద్వారా సూచించింది.
Minister Gangula | పేదల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం మాదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ నియోజవర్గం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల ప�
దేశం మొత్తం అల్లకల్లోలమవుతున్న వేళ తెలంగాణలో ముస్లింలంతా చాలా భద్రంగా ఉన్నారని, ఇక్కడ పుట్టిన ముస్లింలుగా తాము గర్విస్తున్నామని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ గుండెమీద చేయివేసుకొని చెప్పారు.
ముస్లింల ప్రధాన పర్వదినాల్లో మొహర్రం ముఖ్యమైనది. హస్సేన్, హుస్సేన్ అనే ముస్లింవీరుల స్మారకార్థం శోకతప్త హృదయంతో జరుపుకునే పండుగే మొహర్రం. జిల్లాలోని ముస్లింలందరూ ఈ పండుగను శనివారం జరుపుకునేందుకు సి�
CM KCR | హైదరాబాద్ : రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మొహర్రం శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు జరుపుకునే మొహర్రం త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.