ముస్లింలలో విడాకుల అంశాన్ని సుప్రీంకోర్టు మరోమారు పరిశీలిస్తున్నది. ‘తలాక్-ఎ-హసన్' అనే ట్రిపుల్ తలాక్ పద్ధతి చట్టబద్ధతను సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ప్రశ్నించింది. ఈ పద్ధతి ప్రకారం ఒక ముస్లిం పుర�
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి హైదరాబాద్పై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరాన్ని అన్నివిధాల అభివృద్ధి చేశానని పునరుద్ఘాటించారు. హైదరాబాద్లో ఉన్న ముస్లింలంతా కోటీశ్వరులు, లక్షాధికారులు
సీఎం రేవంత్రెడ్డికి ముస్లిం సమాజమే తగిన బుద్ధి చెప్తుందని హైదరాబాద్కు చెందిన ఓ మసీద్ ఇమామ్ అబ్దుల్ మహ్మద్ షాంజీ హెచ్చరించారు. ‘కాంగ్రెస్ ఉన్నది కాబట్టే మీ ముస్లింలకు ఇజ్జత్ ఉన్నది.. మా పార్టీ లే
ముస్లిం సమాజంపై సీఎం రేవంత్రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి సీఎం ఇబ్రహీం తీవ్రస్థాయిలో స్పందించారు. ‘కాంగ్రెస్తోనే ముస్లింలకు ఇజ్జత్ ఉంటుందని మాట్లాడుతున్నవు రేవంత్రెడ్డీ.. వేల సం�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ముస్లింల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆలిండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ ముస్లిం ఫౌండేషన్ తీవ్రంగా ఖండించింది. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం సాయంత్రం �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో-తెలంగాణ)కి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డి ముస్లింలపై బెదిరింపు ధోరణితో మాట్ల�
ముస్లింలపై రేవంత్రెడ్డి ప్రేమ ఉన్నట్లు నటిస్తూ కపటనాటకం ఆడుతున్నాడని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి అనర్
అజారుద్దీన్కు మంత్రి పదవి కంటితుడుపు చర్యేనని, దానితో ఇప్పుడు ముస్లింలకు ఒరిగేదేమీ లేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు షేక్ అబ్దుల్లా సోహైల్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
జమియత్ ఉలేమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మౌలా నా హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ (78) అనారోగ్యం కారణంగా ఆదివారం కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఆరుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు.
Bharat Bandh | అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) పిలుపుకు మద్దతుగా హనుమకొండ దుకాణదారులు, వ్యాపారవేత్తలు దుకాణాలు మూసివేయాలని ముస్లిం ఐక్య, అభివృద్ధి ఉద్యమ అధ్యక్షుడు ఎంఎ సుభాన్, ముస్లిం ఐక్యత, �
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇవ్వకుండా ముస్లింలను మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ నయీముద్దీన్ మండ�