Maktal | తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట వేసి మైనార్టీల అభివృద్ధికి పాటుపడింది కేసీఆర్ సర్కారేనని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.
MLA Sunitha laxma Reddy | ఇవాళ నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతి ఏడాది ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు
పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు జకాత్ను విధిగా ఆచరించాలి. జకాత్ అంటే తమ ఏడాది సంపాదనలో రెండున్నర శాతాన్ని నిరుపేదలకోసం ఖర్చు పెట్టడం. జకాత్ అంటే పవిత్రత, పరిశుద్ధత అని కూడా అర్థం. నమాజ్లాగా జకాత్ కూ�
Hyderabad | నాలుగు నెలలుగా వ్యాపారాలు లేక ఆర్థిక భారాన్ని మోస్తున్నాం.. అప్పులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాము.. కనీసం ముస్లింల పవిత్ర పండుగైనా రంజాన్ మాసంలోనైనా మమ్మల్ని వీధి వ్యాపారాలు నిర్వహించుకోనివ్వండ�
ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం నెలవంక కనిపించడంతో ఆదివారం నుంచి అత్యంత కఠినంగా ఉపవాసాలు కొనసాగనున్నాయి. మార్చి 30న శవ్వాల్ నెలవంక కనిపిస్తే.. 31న రంజాన్ పండుగ జరుప�
కులగణన సర్వేలో పాల్గొనని వారు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. వివరాలను నమోదు చేసుకోవాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు.
Ramzan | మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రంజాన్ మాసంలో చేయాల్సిన ఏర్పాట్లపై సచివాలయంలో ఆరవ ఫ్లోర్ కాన్ఫరెన్స్ హాల్లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇస్లామియా చరిత్రలో, ఖురాన్ గ్రంథంలో షబే మేరాజ్ అత్యంత పవిత్ర దినంగా కనిపిస్తుంది. రజబ్ నెల 27వ తేదీన జరిగిన ఓ అద్భుతమైన సంఘటన షబే మేరాజ్గా నిలిచిపోయింది. షబే అంటే రాత్రి, మేరాజ్ అంటే నిచ్చెన. ఇదే రోజు మ�
Ayyappa Devotees | కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర మణికంఠ ఆలయంలో అయ్యప్ప మాలధారులకు ముస్లింలు భిక్ష ఏర్పాటు చేసి మతసామరస్యం చాటుకున్నారు.
నిజాయతీ, అమానతుదారీతనం విశ్వాసులకు ఉండాల్సిన ఉత్తమ సుగుణాలు. అవి వ్యక్తిత్వానికి విలువైన ఆభరణాలు. అందుకే ఇస్లాం ఈ గుణాలకు ఎంతో ప్రాధాన్యాన్ని ఇచ్చింది. ఈ రెండు సుగుణాలకు విశాలమైన అర్థాన్ని పేర్కొన్నది.
MLA Rakesh Reddy | హిందువులు పిచ్చోళ్లు అని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహ ధ్వంసంపై రాకేశ్ రెడ్డి స్పందించారు.
Jagadish Reddy | దసరా పండుగ వేళ మతసామరస్యం వెల్లివిరిసింది. సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో మైనార్టీ సోదరులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సామూహిక విందు ఇచ్చారు.
ఇరాన్ అధినేత అయతుల్లా ఖమేనీ భారతీయ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘ఇస్లామిక్ సమాజంగా మన ఉమ్మడి గుర్తింపు పట్ల మనం ఉదాసీనంగా ఉండేలా చేయడానికి ఇస్లాం శత్రువులు ఎల్ల వేళలా ప్రయత్నిస్తు