ముస్లిం సోదరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు త్యాగానికి ప్రతీకగా బక్రీద్ జరుపుకొంటారని చెప్పారు.
బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నిర్మలా సీతారామన్, జైశంకర్కు కేంద్ర క్యాబినెట్లో చోటు కల్పించి, ముస్లిం వర్గానికి చెందిన ఒక్కరికి కూడా మంత్రివర్గంలో చోటివ్వకపోవడంపై తమిళనాడులోని డీఎంకే వర్గాలు, �
Mayawati: ముస్లిం ఓటర్లపై మాయావతి అసహనం వ్యక్తం చేశారు. తాజా లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ తరపున 35 మంది ముస్లింలు యూపీలో పోటీపడ్డారు. కానీ ఒక్కరు కూడా గెలవలేదు. రాష్ట్రంలోని ముస్లిం ఓటర్ల త
ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలని, లేకపోతే మీ ఇండ్లమీదకు బుల్డోజర్లను పంపిస్తామని అస్సాంలోని హైలకండీ జిల్లాలోని బుటుకుసీ గ్రామంలోని ముస్లింలను అక్కడి అధికారులు బెదిరించారు.
‘దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపద మొత్తం ముస్లింలకు పంచుతుంది.. మహిళల మంగళసూత్రాలనూ వదలరు, ముస్లింలకే పంచేస్తారు..’ రాజస్థాన్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగం ఇది.
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ప్రధాని మోదీ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రధాని వ్యాఖ్యలు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తాయని ప�
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే, ప్రజల ఆస్తులు, భూమి, బంగారాన్ని ముస్లింలకు పంచేస్తుందని వ్య�