bakrid celebrations | రామాయంపేట పట్టణంలోని ఈద్గావద్దకు ముస్లింలు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కొత్తబట్టలు వేసుకుని ఈద్గా వద్ద వినిపిస్తున్న ఖవ్వాలి ని వీక్షించారు. ఖవ్వాలి అనంతరం ఒకరికొకరు కౌగిలించుకుని ఈద్ మ�
సమాజంలో విభేదాలు ధార్మిక, సామాజిక, సంఘటితత్వానికి ప్రమాదకరం. అందుకే ముస్లింలు స్నేహంగా, సంఘటితంగా ఉండటాన్ని ఇస్లాం తప్పనిసరి విధిగా చేసింది. సోదరత్వం, సంఘటితత్వం కలిగి ఉంటేనే ఐక్యత సాధ్యమవుతుంది. ప్రజలు
MLC Kavitha | వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు 2025పై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మౌనం వహించడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుబట్�
మంత్రివర్గ విస్తరణ వేళ అన్యూహ్య పరిణామాలు తెరమీదకు వచ్చాయి. రాష్ట్ర నాయకత్వం ప్రతిపాదించిన తుదిజాబితాలోని పేర్ల పట్ల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తంచేసినట్టు తెలుస్తున్నద
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా సోమవారం రంజాన్ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింలతో ఈద్గాలు, మసీదులు కిటకిటలాడాయి. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శ�
‘ఈద్-ఉల్-ఫితర్'ను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా నెలపాటు కొనసాగిన ఉపవాస దీక్షలను ఆదివారం సాయంత్రం ముగించారు. సోమవారం ఉదయమే కొత్త బట్టలు ధరించి, ఈద్గాలు, మసీదుల వద్దకు చేరుకొని స�
పదేండ్లలో ముస్లింల అభ్యున్నతి కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా సోమవారం సిద్దిపేట పట్టణంలోని ఎక్బాల్ మినార్ వద్ద