Kiren Rijiju: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ముస్లింలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నట్లు మంత్రి రిజిజు ఆరోపించారు. నిన్నటి రాత్రి వరకు కూడా ముస్లిం బృందాలు ఈ బిల్లు గురించి తనను కలిశారని, వక�
యూపీలోని మథుర ఆలయం కేసులో ముస్లింలకు ఎదురుదెబ్బ తగిలింది. మథురలోని కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గాల వివాదానికి సంబంధించి దాఖలైన 18 కేసులు విచారించ దగ్గవేనని, వాటి విచారణ యథావిధిగా కొనసాగుతుందని అలహాబాద్ హైకో
అసోంలో ముస్లిం జనాభాపై తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజల మధ్య విభజన చిచ్చురేపేందుకు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా ఆరోపించారు.
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ముస్లింలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘దేశ విభజన జరిగాక.. ముస్లింలను భారత్లో ఉండనివ్వటం పెద్ద తప్పు’ అంటూ వ్యాఖ్యానించారు.
మతాచారాలకు అనుగుణంగా గడ్డం కలిగి ఉండటం తప్పేమీ కాదని, అలా ఉన్న పోలీసులపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు చేపట్టవద్దని మద్రాస్ హైకోర్టు తమిళనాడు పోలీస్ శాఖను ఆదేశించింది.
ఇస్లామీయ చరిత్రలో ఎంతో పవిత్రత, ప్రాధాన్యం ఉన్న యౌమె ఆషూరా రోజునే హజ్రత్ ఇమామె హుసైన్ (రజి) అమరులయ్యారు. వందల సంవత్సరాల క్రితం న్యాయం కోసం, ధర్మం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన పరివారమంతా ‘కర్బాలా�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బక్రీద్ సందర్భంగా సోమవారం ముస్లిములు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. త్యాగానికి ప్రతీకగా ఈద్-ఉల్-జుహా(బక్రీద్)ను ముస్లిములు జరుపుకొంటారు.
పండుగ పూట ముస్లింలకు కరెంట్ కష్టాలు తప్పలేదు. సోమవారం బక్రీద్ సందర్భంగా పిల్లలు, పెద్దలు అంతా కలిసి పండుగ జరుపుకొనేందుకు హనుమకొండలోని పెద్దమ్మగడ్డ ఈద్గా వద్దకు చేరుకున్నారు. ప్రార్థనలు చేస్తుండగా 9.10 �
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోమవారం బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ముస్లింలు ఉదయమే కొత్త దుస్తులు ధరించి ఈ ద్గాలు, మసీదుల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రా ర్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు అలయ్బల
త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను ఉమ్మడి జిల్లాలోని ముస్లింలు సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం 6:45 గంటల నుంచి 8:30 వరకు మసీదులు, ఈద్గాహ్ల వద్ద వేలాది మంది ముస్లింలు ‘ఈద్ ఉల్ అజ్ హా
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో బక్రీద్ పండుగను ముస్లింలు సోమవారం భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. పట్టణంలోని ఈద్గాలో పట్టణం నుంచే కాకుండా వివిధ గ్రామాల నుంచి వచ్చిన మ�
త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని, అల్లా దయతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొన�
ముస్లిం సోదరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు త్యాగానికి ప్రతీకగా బక్రీద్ జరుపుకొంటారని చెప్పారు.