MLA Rakesh Reddy | హైదరాబాద్ : హిందువులు పిచ్చోళ్లు అని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహ ధ్వంసంపై రాకేశ్ రెడ్డి స్పందించారు.
ఈ సందర్భంగా రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. సిగ్గు, శరం లేని హిందువుల జాతి హైదరాబాద్లో పడి ఉంది. సిగ్గు, శరం, రక్తం ఈ కొడుకులకు ఎప్పుడు మరుగతదో..? రక్తం మరిగినప్పుడు ఈ సంఘటనలన్నీ తగ్గుతాయి. హిందువులు పిచ్చోళ్లు. హిందువులు చీము, నెత్తురు లేని నా కొడుకులు. హిందువుల్లో మగతనం చచ్చిపోయింది. మసీదులు, దర్గాల మీద దాడులు చేసేందుకు ఒక్క హిందువుకు కూడా ధైర్యం సరిపోవట్లేదా..? ఏ హిందూ పిచ్చోడు కూడా మసీదు మీదకు పోతలేడు. దాడులకు పాల్పడ్డ వారిని పిచ్చోళ్లు అని పోలీసులు వెనుకేసుకు వస్తున్నారు. ఈ దాడుల వెనుకాల ప్రభుత్వమే ఉంది.. దాడులను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది అని రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
హిందువులు చీము, నెత్తురు లేని నా కొడుకులు.
హిందువులు పిచ్చోల్లు.. హిందువుల్లో మగతనం చచ్చిపోయింది.
ఒక్క హిందూ పిచ్చోడు కూడా ఎందుకు మసీద్ మీద దాడి చేయడం లేదు.
సిగ్గు శరం లేని హిందువులు హైదరాబాద్లోనే ఉన్నారు – బీజేపీ… pic.twitter.com/dukPQO21Yr
— Telugu Scribe (@TeluguScribe) October 15, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | అధికారంలోకి వచ్చాక ఊసరవెల్లిలా మారిన రేవంత్ రెడ్డి.. హరీశ్రావు తీవ్ర విమర్శలు
VRAs protest | వారసత్వ ఉద్యోగాల కోసం ప్రజా భవన్ ఎదుట వీఆర్ఏల నిరసన