Pakistan: పాకిస్థాన్లోని సింద్ ప్రావిన్సులో హిందువులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. చరిత్రాత్మక ఆలయానికి చెందిన ఆరు ఎకరాల భూమిని కబ్జా చేసిన నేపథ్యంలో నిరసన చేపట్టారు.
MLA Rakesh Reddy | హిందువులు పిచ్చోళ్లు అని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహ ధ్వంసంపై రాకేశ్ రెడ్డి స్పందించారు.
Bangladesh | షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వంపై తిరుగుబాటు రాజీనామా అనంతరం బంగ్లాదేశ్లో అస్థిరత, అశాంతి నెలకొన్నది. చాలా ప్రాంతాల్లో హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేవాలయాలపై సైతం అల్లరిమూకలు దాడులక�
యుకే ప్రధాని అధికారిక నివాసంలో దీపావళి వేడుకలు (Diwali celebrations) ఘనంగా నిర్వహించారు. లండన్లోని వెస్ట్మినిస్టర్లో ఉన్న డౌనింగ్ స్ట్రీట్లో (Downing Street) జరిగిన ఈ వేడుకల్లో ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak), ఆయన సతీమణి అక్షత