రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోరుతున్న న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆరు నెలలు గడుస్తున్నా నెరవేర్చడం లేదని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణత
ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ను కేటాయించాలని, లేకపోతే ఆమరణ దీక్ష చేస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. ఈ మేరకు తన దీక్షకు అనుమతి ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్య
నిజామాబాద్ జిల్లా పరిషత్ పాలకవర్గం చివరి సమావేశం శుక్రవారం వాడీవేడిగా సాగింది. స్కానింగ్ సెంటర్ల వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ప్రజాప్రతినిధులు నిప్పులు చెరిగారు. అక్రమ ఇసుక రవాణా, ఉచిత బస
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి ఓ మహిళా ఉద్యోగిపట్ల దురుసుగా ప్రవర్తించారు. అందరి ముందే ‘గెటవుట్' అంటూ అవమానించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
సీఎం రేవంత్రెడ్డి నియోజకవర్గం కొడంగల్కు రూ.3వేల కోట్ల నిధులు తీసుకెళ్లి నిజామాబాద్ తదితర జిల్లాలకు అన్యాయం చేశారని, త్వరలోనే కొడంగల్కు పాదయాత్ర చేసి నిరాహార దీక్ష చేపడతానని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకే
ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు తీర్చేందుకు మొదటి ప్రాధాన్యమిస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. నందిపేట్ మండల కేంద్రంలోని జిల్లాపరిషత్, కస్తూర్బా పాఠశాలలను ఆయన బుధవారం పరిశీలించార�