రంజాన్ మాసం రాగానే ముస్లింల ఉపవాస దీక్షలతో పాటు వెంటనే గుర్తుకొచ్చేది హలీం. దీంతో నగరంలో హలీం సందడి షురూ అయ్యింది. ప్రతి గల్లీలో హలీం సెంటర్లు వెలుస్తున్నాయి. రంజాన్ మాసం కావడంతో నగరవాసులు హలీం తినడాన�
బాబ్రీ మసీదును తమ నుంచి ఒక క్రమ పద్ధతిలో స్వాధీనం చేసుకున్నారన్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ ఖండించింది.
మతసామరస్యానికి ప్రతీక అయిన రంగాపూర్లోని హజ్రత్ నిరంజన్ షా వలి ఉర్సు ఘనంగా జరుగుతున్నది. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గంధోత్సవాన్ని బుధవారం అర్ధరాత్రి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచ�
ముస్లింలు రోజుకు ఐదు పూటల నమాజు విధిగా చేయాలి. ఖురాన్లో అల్లాహ్ చెప్పిన మాట ఇది. అయితే అల్లాహ్ సాన్నిహిత్యాన్ని కోరుకునేవారు మాత్రం రోజుకు ఆరు పూటలు నమాజు చేస్తారు.
రామాలయ ప్రారంభోత్సవం జరిగే సమయంలో (Ram Temple Inauguration) జై శ్రీరాం అని నినదించాలని ముస్లింలకు ఆరెస్సెస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
Karnataka | హిజాబ్పై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హిజాబ్పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఇక నుంచి హిజాబ్ ధరించడంపై ఎటువంటి నిషేధ�
షియా వర్గానికి చెందిన ఓ తెగ ముస్లిం మహిళలకు ఊరట లభించింది. ఏన్నో ఏండ్లుగా చేస్తున్న వారి పోరాటం ఫలించింది. షియా వర్గంలోని అక్బరీ తెగ మహిళలను కూడా ఇబాదత్ఖానలోకి అనుమతించాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్
45 ఏండ్లు తెలంగాణను పాలించింది కాంగ్రెస్ పార్టీ. అయి నా ముస్లిం, మైనారిటీల బతుకులను బాగు చేయలేదు. కానీ తాజాగా ముస్లిం డిక్లరేషన్ పేరుతో మరోసారి ఆ సామాజికవర్గాన్ని మోసం చేయజూస్తు న్నది. తెలంగాణ అవతరించక �
Mahmood Ali | దేశంలో ముస్లిం మైనార్టీలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా.. తెలంగాణలో ముస్లిం, మైనార్టీలంతా సుఖసంతోషాలతో ఆనందంగా ఉన్నారని, అందుకు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అని హోం మంత్రి మహమూద్ అలీ చెప్పారు. మైనార్టీ�
BRS MLC Kavita | ముస్లింల పట్ల బీజేపీ నేరుగా శతృత్వాన్ని ప్రదర్శిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ముస్లింల పట్ల కనిపించని శతృవు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
KTR | గత పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా చేసిన అభివృద్ధికి నేనే సాక్షమన్నారు మంత్రి �
Minister Mallareddy | ముస్లింల సంక్షేమానికి సీఎం కేసీఆర్ (CM KCR) ప్రాధాన్యత ఇచ్చి వారిని ఆదుకుంటున్నారని రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డి( Minister Malla Reddy) అన్నారు.