కాంగ్రెస్ నేత అజీజ్ ఖురేషీ (Aziz Qureshi) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముస్లింలను కాంగ్రెస్, బీజేపీ సహా రాజకీయ పార్టీలు తమ బానిసల్లా చూస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
భారత్లో మెజారిటీ ముస్లింలు హిందూయిజం నుంచి మతం మారిన వారేనని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(డీపీఏపీ) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. కశ్మీరీ పండిట్లు ఇస్లాం మతం
వారణాసిలోని జ్ఞానవాపీ మసీదుపై నెలకొన్న వివాదంపై కోర్టు వెలుపల ఒక ఒప్పందానికి వద్దామని.. దీనిపై న్యాయపోరాటం చేస్తున్న విశ్వ వేదిక్ సంతన్ సంఘం మసీదు కమిటీకి లేఖ ద్వారా సూచించింది.
Minister Gangula | పేదల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం మాదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ నియోజవర్గం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల ప�
దేశం మొత్తం అల్లకల్లోలమవుతున్న వేళ తెలంగాణలో ముస్లింలంతా చాలా భద్రంగా ఉన్నారని, ఇక్కడ పుట్టిన ముస్లింలుగా తాము గర్విస్తున్నామని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ గుండెమీద చేయివేసుకొని చెప్పారు.
ముస్లింల ప్రధాన పర్వదినాల్లో మొహర్రం ముఖ్యమైనది. హస్సేన్, హుస్సేన్ అనే ముస్లింవీరుల స్మారకార్థం శోకతప్త హృదయంతో జరుపుకునే పండుగే మొహర్రం. జిల్లాలోని ముస్లింలందరూ ఈ పండుగను శనివారం జరుపుకునేందుకు సి�
CM KCR | హైదరాబాద్ : రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మొహర్రం శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు జరుపుకునే మొహర్రం త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
ముస్లింలకు వంద శాతం సబ్సిడీతో రూ. లక్ష ఇచ్చి మైనార్టీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ కొనియాడారు. చార్మినార్ వద్ద మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం క�
రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాల అభ్యున్నతికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్ మైనారిటీల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా మరో పథకానికి శ్రీకారం చుట్టారు. ఆర్థికంగా వెనుకబడిన మైనారిటీ వర్గాలకు రూ. లక్ష సహాయం అం�
వేదవ్యాసుడు రచించిన మహా భారతంలోనే ఇప్పుడున్న ఏడు ఖండాలనీ ద్వీపాలుగా వర్ణించి అందులోని దేశాలన్నింటి వివరాలు ఇచ్చారు. ఆ కాలంలో 54 దేశాలుగా ఉన్నవి కాలక్రమేణా మార్పులు చెంది ఇప్పుడున్న దేశాలుగా ఏర్పడ్డాయి.
బక్రీద్ పర్వదినాన్ని గురువారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మిర్యాలగూడలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖ�
బక్రీద్ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లింలు పట్టణంలోని మసీదులు, ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భం�
త్యాగానికి ప్రతీకైన బక్రీద్(ఈద్-ఉల్-జుహా) పండుగను జిల్లాలో ముస్లిములు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈద్గా, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపు�
ముస్లింల పండుగల్లోని బక్రీద్ త్యాగానికి ప్రతీక. ఈ పండుగను ఈదుల్ అజహా, ఈదుజ్జహాతో పాటు బక్రీద్ అని కూడా అంటారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్హేజ్ 10న బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారు.