ఇస్లాం మతంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్ తీర్థయాత్రను ముస్లింలు చేయవలసి ఉంటుంది. ముస్లింలు జీవితకాలంలో ఒకసారైన హజ్యాత్ర చేయాలని కోరుకుంటారు. అదికూడా తాము కష్టపడి సంపాదించిన సొమ్ముతో. ఈ మాసం ప్రా�
ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం, మైనార్టీల అభ్యున్నతి కోసం గజ్వేల్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు అధిక నిధులు వెచ్చించి వారికి సముచిత స్థానం కల్పించారు. భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని మైనార్టీల
ఎంతో మంది నాయకులు ప్రభుత్వాలకు విన్నవించుకున్నా పరిష్కారం కాని తమ 50 ఏండ్ల సమస్య ప రిష్కరించారని బేగంపేట్కు చెందిన ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు.
మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజల మధ్య మత చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. ఇందులో భాగంగా నాసిక్లో త్రయంబకేశ్వర్ ఆలయం వద్ద స్థానికులతో కలిసి ముస్లింలు దశాబ్దాలుగ�
కర్నాటక ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని బీజేపీ నేత ఓ వర్గం ఓటర్లు తనకు ఓటు వేయలేదంటూ అక్కసు వెళ్లగక్కారు. తానేంటో వారికి చూపిస్తానని బహిరంగంగానే హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమ
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్ల బిల్లు తీసేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం ప్రజాస్వామ్యానికి, లౌకిక వ్యవస్థకు వ్యతిరేకమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నా�
రంజాన్ పర్వదినాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముస్లింలు శనివారం భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయం నుంచే ఈద్గా, మసీదుల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దల సందేశాలను శ్రద్ధగా విన్నార�
రంజాన్ పండుగను పురస్కరించుకుని శనివారం నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆనందోత్సాహాల మధ్య పండుగ చేసుకున్నారు.
మత సామరస్యం వెల్లివిరిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం ముస్లింలు రంజాన్ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉదయం నుంచే ఈద్గాలు, మసీదుల వద్దకు వ�
రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా శనివారం ఆయన గొల్లగుడెం ఈద్గాలో ప్రార్థనల�
రంజాన్ పర్వదినాన్ని శనివారం ఘనంగా జరుపుకొన్నారు. నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన అనంతరం రంజాన్ పర్వదినం రోజున పెద్ద ఎత్తున ఈద్దాల్లో ముస్లింలంతా ప్రార్థనలు చేశారు.
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నెల రోజులుగా ఉపవాసాలు ఉన్న ముస్లింలు నేడు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు. సామరస్య భావాలకు, సమున్నత జీవన విధానానికి ప్రతీకగా, పరస్పర ప్రేమ, శాంతి, సహనాన్ని ప్రబో
ముస్లింలు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోన�