CM KCR | హైదరాబాద్ : ముస్లిం సహోదరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్షల ద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ, సహోదరత్వం, దైవభక్తి, ఆధ్యాత్మికచింతన స్ఫూర్తితో ‘ఈద్ ఉల్ ఫిత�
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లింలకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తోఫాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఉదయం ప్రారంభించారు.
ఓ రంజాన్ వసంతమా కాస్తంత నిదానంగా కదులు! ఇంకా ఎన్నెన్నో మంచి పనులు చేయాలి. అల్లాహ్ మెప్పు పొందాలి. నా పాపాలకు పశ్చాత్తాపం చెందాలి. జన్నత్ కోసం సంసిద్ధులవ్వాలి. ఓ రంజాన్ కాస్తంత నిదానంగా కదులు. రంజాన్ వ�
మతమేదైనా సర్వ మతాల సారాంశం మానవత్వమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పీఎస్ఆర్ సెంటర్లోని చిన్న మసీదులో ముస్లింలకు గురువారం రాత్రి
‘అలిఫ్.లామ్.మీమ్' ఇది అల్లాహ్ గ్రంథం. పవిత్ర ఖురాన్ను అల్లాహ్ తరఫునుంచి అవతరించిన గ్రంథంగా పరిగణిస్తారు. నిస్సందేహంగా ఇది నిజమని అల్లాహ్ స్వయంగా ప్రకటించాడు. లోకానికి ఖురాన్ వెలుగు వచ్చిన పవిత్�
CM KCR | ఎల్బీ స్టేడియం లో 12న ఇఫ్తార్ విందు ( Iftar Party ) ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కార్యదర్శి భూపాల్రెడ్డిని ఆదేశించారు. యేటా నిర్వహించే ఇఫ్తార్కు సీఎం స్వయంగా వేడుకల్ల�
Minister Koppula | ముస్లింల సంక్షేమంపై ప్రత్యేక దష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేసిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) అన్నారు.
రంజాన్ పవిత్ర దినాలలో ముస్లిమ్ సోదరులకు జకాత్ ఇచ్చే సంప్రదాయం ఉంది. తమ ఆదాయంలో కనీసం 2.5 శాతం జకాత్ రూపంలో నిరుపేదలకు సాయం అందించాలని ప్రవక్త ఉద్బోధ. నమాజ్, జకాత్ ఇస్లామ్ మూల స్తంభాలు.
గంగ జమునా తెహజీబ్ సంస్కృతికి కేరాఫ్ అయిన తెలంగాణలో సర్వమత పండుగలకు సమ ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ తోఫాను సిద్ధం చేసింది. పండుగ పూట నిరుపేదల ముస్లింల ఇండ్లలో సంతోషాలు నింపేందుకు గిఫ�
Ramzan | ముస్లింల పవిత్ర రంజాన్ మాసం గురువారం సాయంత్రం నెల వంక దర్శనంతో ప్రారంభమైంది. ఇస్లామిక్ క్యాలెండర్లో 9వ నెల ‘రంజాన్'. ఈ మాసంలో ఉపవాసదీక్షలు చేపట్టడం ఆనవాయితీ. ఈ మాసంలోనే దివ్యఖురాన్(మతగ్రంథం) అవతర�
ముస్లింలలో బహుభార్యత్వం, నిఖా హలాలా రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు కొత్తగా రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సుప్రీంకోర్టు గురువారం వెల్లడించింది.
Kashmiri Pandit | జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మ కుటుంబానికి ఇరుగుపొరుగు ముస్లింలు అండగా నిలిచారు. తీవ్రవాదులకు భయపడకుండా సంజయ్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆయన పాడె మో�
ముస్లింలు అనుసరించే బహు భార్యత్వం, ‘నిఖా హలాలా’ పద్ధతుల రాజ్యాంగ చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లను విచారించడానికి అయిదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు శుక్రవా�