ముస్లిం నాయకులకు ఎమ్మెల్సీ ఇస్తానంటూ రేవంత్రెడ్డి ప్రలోభ పెడుతున్నాడని, ఆ మాటలు నమ్మొద్దని హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రేవంత్రెడ్డి ఎక్కడికి వెళ్లినా.. అక్కడి ముస్లిం నేతలకు ఎమ్మెల్సీలు ఇస్�
‘దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ముస్లిం, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే వాడుకున్నారు. వారికి మెరుగైన జీవన-స్థితిగతులను కల్పించడంలో ఘోరంగా కాంగ్రెస్ పార్టీ విఫలమయ్యింది.
Minister Mahmood Ali | దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీ ముస్లిం, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే వాడుకుందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ (Home Minister Mahmood Ali) ఆరోపించారు.
Muslims praying at Paris airport | ఫ్రాన్స్ విమానాశ్రయంలో (Paris airport) ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది.
క్రైం రేటులో (Crime rate) ముస్లింలు టాప్ ప్లేస్లో ఉన్నారంటూ ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (AIUDF) అధినేత బద్రుద్దీన్ అజ్మల్ (Badruddin Ajmal) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లూటీలు, దోపిడీలు, లైంగికదాడి వంటి నేరాలకు పా
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని వన్నెల్(కే) గ్రామ ముస్లింలు బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు తెలుపుతూ తీర్మానం చేశారు. 60 కుటుంబాల పెద్దలు శుక్రవారం సమావేశమై తాము బీఆర్ఎస్ పార్టీకి, ఆర్మూర్ అభ�
గురువారం మిలాద్-ఉన్-నబీని పురస్కరించుకొని ముస్లింలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ శాంతి స్థాపన కోసం అల్లాహ్ మహమ్మద్ను చివరి ప్రవక్తగా నియమించారని ము స్లింలు భావిస్తారని, ప్రవక్త జన్
రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని ఐదు ప్రాంతాల్లో ముస్లింల కోసం మోడ్రన్ గ్రేవ్యార్డ్లు నిర్మించేందుకు ప్రభుత్వం 125 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఆయా ఉత్తర్వుల ప్రతులను మున్సిపల్శాఖ మం
భారత్లో మైనారిటీల హక్కులు క్షీణిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. వ్యూహం ప్రకారం పెద్దయెత్తున, ప్రమాదకర స్థాయిలో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతిని
భారత్లో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, దళితుల హక్కులను ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నట్లు మైనారిటీల అంశంపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఫెర్నాండ్ డీ వరెన్నెస్ ఆరోపించారు.
రజకులు, నాయీ బ్రాహ్మణుల మాదిరిగా లాండ్రీలు, బట్టలుతకడం, సెలూన్ల నిర్వహణపై ఆధారపడిన ముస్లింలకూ 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Minister Vemula | బీఆర్ఎస్ మద్దతుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్కు తమ మద్దతు త�
స్వరాష్ట్రంలోనే ముస్లింలు అభివృద్ధి సాధిస్తున్నారని, వారి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్�