26లక్షల విద్యార్థులకు ఉచితంగా పంపిణీ టెస్కో నుంచి 1.40 కోట్ల మీటర్ల వస్త్రం కొనుగోలు జూలై 15 కల్లా ఒక జత, ఆగస్టు 15 నాటికి రెండోది మహిళా సంఘాలకు యూనిఫారాల కుట్టు బాధ్యత హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ ) : సర్కార
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్ క్లాత్ అందించేందుకు విద్యాశాఖ సిద్ధం చేస్తున్నది. రెండు విడుతల్లో విద్యార్థులకు పంపిణీ చేసేలా ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటిక�
అలాంటి ఉత్తర్వులు కోర్టులు ఇవ్వవు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవు వృద్ధ జంట పిల్ను కొట్టేసిన హైకోర్టు హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): కొడుకు తాగుడుకు బానిసయ్యాడనే కారణంతో రాష్ట్రంలో మద్య నిషేధం విధ�
హైదరాబాద్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రజల మనిషి.. అందరికీ అందుబాటులో ఉండి, ట్రబుల్ షూటర్గా పేరొందారని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. చిన్న వయసులో �
హైదరాబాద్ : టీఎస్ ఎడ్సెట్ -2022 దరఖాస్తుల గడువును పొడిగించారు. ఎలాంటి ఆలస్యం రుసుం చెల్లించకుండా జులై 6వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎడ్సెట్ నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన�
హైదరాబాద్ : రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు �
హైదరాబాద్ : ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలు ఉండటం ప్రధానమంత్రి నరెంద్రమోదీకి ఇష్టం లేదని రాష్ట్ర పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు త�
మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 22 : తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 9, 12, 15, 17, 3వ వార్డుల
హైదరాబాద్ : పల్లె ప్రగతి హామీలు వెంటనే అమలు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం ఆయా శాఖల ఉన్నాతాధికారులతో హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో సమావేశమయ్యారు. ఇట
అధికారులకు హైకోర్టు ఆదేశం ప్రభుత్వ వివరణపై సంతృప్తి హైదరాబాద్, జూన్ 21(నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లాలోని శిశు సంరక్షణ గృహాలను ప్రతీ మూడు నెలలకోసారి తనిఖీ చేసి, లోటుపాట్లను సరిచేయాలని జిల్లా కలెక్టర�
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): మానవ అక్రమ రవాణాను అరికట్టాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి అధికారులను ఆదే
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. గత రెండు, మూడు రోజుల నుంచి తెలంగాణలోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 403 పాజిటివ్ కేసులు నమ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించబడ్డ అనిల్ కుర్మాచలంకు ఎన్నారై టీఆర్ఎస్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాలా శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో కష్టప�
హైదరాబాద్ : రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం, రాష్ట్ర రెడ్కో చైర్మన్గా వై సతీష్ రెడ్డి నియామకం అయ్యారు. సతీష్ రెడ్డి ప్�
హైదరాబాద్ : తెలంగాణ సిద్ధాంత కర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ 11వ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ చిత్రపటానికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్