హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం వెలువడనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, ఆ వార్తలను ఇంటర్ బోర్డు అధికారులు ఖండించారు. తప్పుడు ప్రచారమని కొట్టిపడేశారు. ఇంటర్�
హైదరాబాద్ : అధిక సాంద్రత విధానం, సింగిల్ పిక్ విధానంలో పత్తిసాగును ప్రోత్సహించాలని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోప్రొఫె
సిద్దిపేట : వంద శాతం రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం ధరణి పోర్టల్ సమస్యలు, పరిష్కారం తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ములుగులోని ఫారెస్ట్ కళాశ�
Rain | రాష్ట్రంలో నైరుతు రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో చాలా చోట్లా మొస్తలు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో రాగల మూడు రోజులు భారీ వర్షాలు
Entrance exam | బీసీ సంక్షేమ గురుకులాల్లో 6, 7, 8వ తరగతిలో ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 19న ప్రవేశపరీక్ష (Entrance exam) నిర్వహించనున్నారు. విద్యార్థులు తమ హాల్టికెట్లను http://mjptbcwreis.telangana.gov.in నుంచి
రాష్ట్రంలో అమలవుతున్న స్నేహపూర్వక పారిశ్రామిక విధానాలకు ప్రీమియర్ ఎనర్జీస్, అజ్యూర్ సంస్థల పునరావృత పెట్టుబడే నిదర్శనం. వీటి విస్తరణకు అదనంగా 20 ఎకరాల భూమిని కేటాయించాం. ఈ-సిటీలో ఈ కంపెనీ అత్యాధునిక �
తెలంగాణలో ఆటోమొబైల్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. ఈ రంగంలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తు అవకాశాలను దృష్�
బడిగంట మోగింది.. పాఠశాల తెరుచుకుంది. వేసవి సెలవులు ముగియడంతో సోమవారం నుంచి స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. తొలి రోజు విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు వచ్చారు. వారికి పలుచోట్ల ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పల�
రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. కొవిడ్ అదుపులోకి రావడంతో పాటు వేసవి సెలవుల నేపథ్యంలో గత రెండునెలల్లో పర్యాటకుల తాకిడి పెరిగింది. ప్రముఖ పర్యాటక ప్రాంతాలున్న హైదరాబాద్ (తారామతి), వరం�
నైరుతి రుతుపవనాలు సోమవారం రాష్ట్రంలోకి ప్రవేశించాయి. మహబూబ్నగర్ జిల్లాలో ప్రవేశించిన రుతుపవనాలు 48 గంటల్లో మరి కొన్ని ప్రాంతాలకు, మరో రెండు రోజుల్లో చాలా ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నట్టు హైదరాబ�
దేశానికి అత్యధిక ధాన్యాన్ని అందించిన రెండో రాష్ట్రంగా తెలంగాణ ఈ ఏడాది కూడా రికార్డు సృష్టించింది. ధాన్యం కొనుగోళ్లలో ఎప్పటిలాగే పంజాబ్ మొదటి స్థానంలో నిలిచింది. భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) 2021-22లో తెలంగాణ న�
ఏపీ ప్రభుత్వం రూ.4,774 కోట్ల విద్యుత్తు బకాయిలు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టులో తెలంగాణ జెన్కో పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ జెన్ కో, ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్, పెన్షన్ అండ్ గ్రాట్యు�
రెండేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత బడులు సోమవారం నుంచి సంపూర్ణంగా తెరుచుకున్నాయి. విద్యార్థులు ఉత్సహంగా స్కూళ్లకు వచ్చారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో స్కూళ్లు తెరుచుకున్న మొదటి రోజు 38.52 శాతం విద్యార్థుల హా�