ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బెస్ట్ కింద రూ. 6.01 కోట్లను సబ్సిడీ రూపంలో సాయం చేసేందుకు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు కార్యనిర్వహణ కమిటీ ఆమోదించింది. శుక్రవారం నగరంలో బొగ్గులకుంటలోని దేవాదాయ, ధర్మా�
నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలస్యం అవుతున్నది. బంగాళాఖాతంలో గాలులు బలహీనంగా ఉండటంతో రుతుపవనాల రాక మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఈ నెల14వ తేదీ తరువా�
నూతన సచివాలయ భవన నిర్మాణ పనులు 70 శాతం వరకు పూర్తయ్యాయి. ఏడు అంతస్తుల నిర్మాణం పనులు పూర్తి కాగా ఆ పైన డోమ్ల ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సచివాలయ భవనంపైన నాలుగు రకాలైన 34 డోమ్స్ను ఏర్పాటు చేస్తున�
కేంద్ర ప్రభుత్వంలోని పాలకులు, బీజేపీ నేతలు పదే పదే చెప్తున్న ‘డబుల్ ఇంజిన్' ఢమాల్ మని కుదేలై చతికిలబడింది. దేశంలోని 27 రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం (యూటీ)లో రియల్ ఎస్టేట్ రంగం నుంచి స్టాంప్ డ్యూ
దేశాన్ని 70 ఏండ్లుగా ఏలుతున్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల కారణంగా సామాన్యుడి జీవితం సర్వనాశనమైందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. ఇవి రెండు కూడా చేతకాని పార్టీలేనని ఆయన �
రూ.1,040 కోట్లతో రాష్ట్రంలో భువి ఇథనాల్ ప్లాంట్ హైదరాబాద్, జూన్ 10: రాష్ట్రంలోకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టగా..తాజాగా ఈ జాబితాలోకి భువ
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ ప్రజలకు అందడం లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని
తెలంగాణలోని గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఉపయోగిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం (ఐఎఫ్ఎంఎస్) పోర్టల్ పనితీరు బాగున్నదని తమిళనాడుకు చెందిన ఐఏఎస్లు ప్రశంసించారు. ఆ రాష్ట్రంలో ఇలాం
విద్య, వైద్యరంగాల్లో రాజన్నసిరిసిల్ల జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వం
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలస్యం అవుతున్నది. బంగాళ ఖాతంలో గాలులు బలహీనంగా ఉన్నాయని, దీంతో రుతుపవనాల ఆగమనం మరింత ఆలస్యం అవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఈనెల14వ తే
హైదరాబాద్ : దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు సూచించారు. కోఠిలోని డీపీహెచ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టానికి మరో ఐదుగురు కొత్త ఐపీఎస్ అధికారులను కేంద్రం కేటాయించింది. 2020 బ్యాచ్కు చెందిన మొత్తం 200 మంది ఐపీఎస్లలో తెలంగాణకు ఐదుగురు, ఆంధ్రప్రదేశ్కు నలుగురు చొప్పున కేటాయిస్తూ కే
హైదరాబాద్ : కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రారంభించడంపై కసరత్తు పూర్తిచేసిన పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. జూలై 1 నుంచి విద్యార్థులకు రెగ్యులర్ పాఠాలను బోధించాలని నిర్ణయించింది. ఇక ఈ నెల 13వ తేద�
Minister KTR | అన్ని రాష్ట్రాల వారికి పనికల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. చదువు ఎప్పుడూ వృథా కాదని, కష్టపడి చదివితే ఉద్యోగం సాధించడం సులువేనని చెప్పారు. భారతదేశం అతిపెద్ద శక్తి యువ�
తెలంగాణ ఏర్పడిన గత ఎనిమిదేండ్లలో నిర్మాణ రంగంలో అద్భుత ప్రగతి సాధించిందని ఇండియన్ బిల్డింగ్ కాంగ్రెస్ తాజా మాజీ అధ్యక్షుడు ప్రదీప్ మిట్టల్ అన్నారు. హైదరాబాద్లోని రోడ్లు, భవనాల శాఖ ప్రధాన కార్యాల