హైదరాబాద్ : దేశంలోని యువత ఉద్యోగ – ఉపాధి అవకాశాల భర్తీపై ప్రధాని నరేంద్ర మోదీకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 16 లక్షల ప్రభుత్వ ఉద్యో
హైదరాబాద్ : తెలంగాణకు హరితహారం కార్యక్రమం మంచి సత్ఫలితాలను ఇచ్చింది. 24 శాతంగా ఉన్న అడవులను 33 శాతానికి తీసుకుపోయే ప్రయత్నంలో హరితహారం కార్యక్రమం ఎంతో తోడ్పాటును అందించింది. హరితహారం అ�
సిద్దిపేట : అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. సిద్దిపేట పట్టణానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లో ఆర్థిక మంత్రి హరీశ్రావు సమక్షం
నిజామాబాద్ : నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరు శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహ స్వామి ఆలయంలో ఆరు రోజుల పాటు సాగిన ప్రతిష్ఠాపన మహోత్సవం బ్రహ్మాండంగా సుసంపన్నమైంది. నరసింహ యాగఫలమా అన్నట్లు వానదేవుడు కరుణించడ�
నిర్మల్, జూన్ 9 : తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పట్టం కడుతుందని, క్రీడల ఆవశ్యకతను వివరిస్తూ ప్రతి పల్లెల్లోనూ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తోందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లాలో
భారత జాతీయ టార్గెట్బాల్ కెప్టెన్గా వనపర్తి జిల్లా వాసి ఎంపికయ్యాడు. టార్గెట్బాల్ పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామానికి చెందిన యు�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉంటే.. కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు, భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) మాత్రం చిన్నచిన్న కారణాలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలను ఇబ్బందులు పెట�
పిన్న వయసులోనే ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్టును అధిరోహించి ప్రపంచ రికార్డును సొంతం చేసుకొన్న మాలావత్ పూర్ణ మరో చరిత్ర సృష్టించింది. ఉత్తర అమెరికాలోనే అత్యంత ఎత్తైన మౌంట్ డెనాలి (6,190 మీటర్లు) శిఖరాన�
సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన(ఎస్ఏజీవై)లో మన పల్లెలు సత్తా చాటుతున్నాయి. దేశంలోని ఆదర్శ గ్రామాల్లో మన గ్రామాలే గత కొంతకాలంగా మొదటి పది స్థానాల్లో నిలుస్తున్నాయి. టాప్లోని 20 గ్రామాల్లో తెలంగాణకు చెందినవ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో గంజాయి దందా, హత్య కేసులో నిందితులుగా ఉన్న ఓ ముఠా తప్పించుకొని వచ్చి నగరంలోని ఓ హాస్టల్లో తలదాచుకున్నది. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్టు
కోర్టు ధికారం కేసులో ఆరు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. కొవిడ్ వైరస్ వ్యాప్తి సమయంలో ఇస్లాం ఫోబియా, ఇస్లాం కొవిడ్ వైరస్ జిహాద్, త�
మన పల్లెలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు లబ్ధి పొంది కుటుంబాలను బాగు చేసుకుంటున్నారని, మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీరాజ్, విద్యాశాఖ మంత్రుల�
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం కానున్నది. అరేబియా, బంగాళాఖాతంలో సముద్రపు గాలులు బలహీనంగా ఉండడంతో రుతుపవనాల విస్తరణ నెమ్మదించిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరక్టర్ నాగరత్న తెలిపారు. దీ�