ప్రతి పల్లెలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామస్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నది. అందులో భాగంగా 5వ విడత ప�
రాష్ట్ర ప్రభుత్వం ప్ర జాసేవే లక్ష్యంగా పాలన అందిస్తున్నదని ము థోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. మం డల పరిషత్ కార్యాలయంలో మంగళవారం 150 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కు లు
హైదరాబాద్ : బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ (బైరెడ్) ఆధ్వర్యంలో గ్రామీణ నిరుద్యోగ యువకులకు 40 రోజుల పాటు ఉచిత ఉపాధి శిక్షణా కార్యక్రమాలు ఇవ్వనున్నట్లుగా డైరెక్టర్ విజయలక్ష్మి ఓ ప్రకటనలో త�
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు ఈ నెల 9, 10 తేదీల్లో ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. గతేడాది జూన్ 6న ప్రవేశించిన రుతుపవనాలు.. మూడు రోజుల్లోనే రాష్ట్రమంతా విస్తరించాయి. అయితే, గతే
హైదరాబాద్ : దేశమంతా విద్యుత్ సంక్షోభం ఉన్నా.. తెలంగాణ మాత్రం విద్యుద్దీప కాంతుల్లో వెలిగిపోతుందని ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని విద్య�
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. లేదంటే వ్యాఖ్యలపై ప్రభుత్వమే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోదని స్పష్టం చేశార�
హైదరాబాద్ : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో వివిధ కేడర్లకు చెందిన 1,433 పోస్టుల భర్�
మహబూబ్నగర్ : రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం ద్వారా.. గ్రామీణ ప్రాంతంలోని యువత చదువుతోపాటు, ఆరోగ్యం, క్రమశిక్షణతో ఉండేలా చూసేందుకు సీఎం కేసీఆర్ చేసిన ఆలోచన రాష్ట్ర వ్యాప్త
నిర్మల్ : నిర్మల్ పట్టణంలోని శాంతినగర్లో దారుణం జరిగింది. ఇద్దరు అన్నదమ్ములపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. వెంకటేశ్, భార్గవ్ అన్నదమ్ములు కాగా, వీరికి తిరుపతి అనే వ్యక్తితో గత కొంత
తెలంగాణలో పారిశ్రామిక రంగం ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నది. స్వరాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్ఐపా
అధునాతన సౌకర్యాలతో జిల్లా కేంద్రంలో నిర్మించిన మినీ స్టేడియం తెలంగాణకే తలమానికంగా ఉన్నదని సాట్ డిప్యూటీ డైరెక్టర్ ధనలక్ష్మి కొనియాడారు. జయప్రకాశ్నగర్లో అందుబాటులోకి తెచ్చిన మినీ స్టేడియాన్ని సం�
జిల్లావ్యాప్తంగా వేగంగా ధాన్యాన్ని కొనుగోలు ప్రక్రియ చేపట్టారు. యాసంగిలో 2.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అందుకనుగుణంగా కార్యచరణ సిద్ధం చేసి అన్ని ఏర్పా�
రాష్ట్రంలో టీఆర్ఎస్తోనే అభివృద్ధి.. సంక్షేమం జరుగుతున్నదని, సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నదని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. గుడి లేని ఊరు ఉండది.. అన్నట్లుగా ఈ
లైంగిక సేవలు అందిస్తామంటూ మభ్యపెట్టడం. కాల్ఫర్ టైంపాస్ అంటూ ఆకర్షించి తమ శరీరభాగాలు చూపిస్తూ.. అదేవిధంగా బాధితులను చేయాలని కోరతారు. అలా బాధితుడి వ్యక్తిగత అంశాలు, వీడియోలు, ఫొటోలు సేకరించి
రాష్ట్రంలో గత ఏడేండ్లలో భూగర్భ జలాలు 106 శాతం మేర పెరిగాయని తెలంగాణ స్టేట్ గ్రౌండ్వాటర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. భూగర్భ జలమట్టం 4.26 మీటర్ల మేర పెరిగినట్టు తెలిపింది. రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ ప్�