మన ఊరు-మన చరిత్రపై త్వరలోనే అన్ని డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లు, తెలుగు-చరిత్ర విభాగాల అధ్యాపకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ దార్శనిక ఆ
జేఎన్టీయూ హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ, సైబర్ సెక్యూరిటీ తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (టీఎస్ఎఫ్ఎస్ఎల్)తో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు జేఎన్టీ�
ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ అదిరిపోయే బోణీ కొట్టింది. సోమవారం జరిగిన బాలుర రెజ్లింగ్ అండర్-18 విభాగంలో నిఖిల్ యాదవ్ కాంస్య పతకంతో మెరిశాడు.
స్వశక్తితో అభివృద్ధిలో అన్నింటా పురోగతి సాధిస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నదని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శేరి లింగంపల్లి నియోజకవర్గం ఆ�
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా ఆసుపత్రుల్లో కాటరాక్ట్ ఆపరేషన్లు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆదేశం అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్ల�
హైదరాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్యపై ట్విట్టర్ వేదికగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రశంసలు కురిపించారు. ఆరోగ్యం సహకరించకున్నప్పటికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగ
హైదరాబాద్ : తెలంగాణలోకి రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కే నాగరత్న తెలిపారు. రుతుపవానలు కేరళలోకి ముందుగానే ప్రశించినప్పటికీ విస్తర�
నాగర్ కర్నూల్ : ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ విద్యా విధానాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు. పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించిన ఘనత తెలంగా�
TS CPGET 2022 | రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సీపీగెట్) నోటిఫికేషన్ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ ల
కందుకూరు, జూన్ 6 : పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సాయిరెడ్డిగూడ గ్రామంలో టీఐసీసీ మంజూరు చేసిన
నారాయణ్పేట : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఒక వేళ అధికారంలోకి వచ్చినా అరచేతిలో వైకుంఠం చూపిస్తారని పే�
నల్లగొండ : తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీలంకతో పోల్చిన బండి సంజయ్పై మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీలంకలా మారింది గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలే అని ఆయన పేర్కొన్నార�