పోలీస్ విధుల్లో మరింత పారదర్శకతను తెచ్చేలా సాంకేతికత జోడింపుపై పోలీస్శాఖ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే టీఎస్కాప్ మొబైల్యాప్లో చాలావరకు రోజువారీ విధులకు సంబంధించి కార్యకలాపాలు
గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా టీఆర్ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమంలో మాదాసు చురుకైన పాత్ర పోషించాడు. శ్ర�
సూర్యాపేట : పర్యావరణ సమస్య ప్రపంచానికి పెను సవాల్గా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. కాలుష్యం విజృంభించడంతో మొత్తానికి మొత్తం భూమండలమే ప్రమాదంలో పడిందని గణ�
హుజూర్నగర్ : ఉద్యోగార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని చిత్తశుద్ధితో పనిచేసి కొలువుల సాధించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. శనివారం హుజూర్నగర్ లో అంకిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగార్ధు�
కామారెడ్డి జిల్లా : రైతు దేవుడితో సమానమని, తెలంగాణ ఏర్పడ్డాక రైతులకు మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందన�
హైదరాబాద్ : పట్టణాలను స్వచ్ఛంగా మార్చేందుకే పట్టణ ప్రగతి ముఖ్య ఉద్దేశమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా జలపల్లి మున్సిపాలిటీలో పట్టణ పగ్రతి కార్యక్రమానికి మంత్రి శ్రీ�
ఒకటీ రెండు కాదు.. ఏకంగా రూ.34,149 కోట్లు..! కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులివి. ఆర్థిక సంఘం ఆదేశించినా.. నీతి ఆయోగ్ చెప్పినా.. విభజనచట్టం స్పష్టంగా పేర్కొన్నా.. తెలంగాణ ప్రభుత్వం పదే పదే విజ్ఞప్�
గ్రూప్-1 దరఖాస్తు గడువు ఈ నెల 4న ముగియనున్నది. రాత్రి 11:59 గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేయొచ్చు. శుక్రవారం నాటికి 3,63,974 మంది అభ్యర్థులు గ్రూప్-1కు దరఖాస్తు చేశారు. కొత్తగా 1,90,163 మంది అభ్యర్థులు ఓటీఆర్ నమోదు చే�
కేంద్ర హోంమంత్రి అమిత్షా వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. నిజాంకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు పోరాటం చేశారనడం ఆయన అజ్ఞా�
బాండ్ల విక్రయం ద్వారా ఈ నెలలో నాలుగు వేల కోట్ల రూపాయల రుణాలు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. రాష్ట్రం రుణ సమీకరణ చేయకుండా బడ్జెట్, ఇతర అప్పులను సాకుగా
రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రూ.7 వేల కోట్లు కేటాయించినట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దార్నగర్, చే�
ధరణి పోర్టల్.. భూముల లావాదేవీలను ఎంత సరళతరం చేసిందో, రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు ఎంత చేరువ చేసిందో తెలిపే మరో ఉదాహరణ ఇది. తల్లిదండ్రులను కోల్పోయి అనారోగ్యంతో హైదరాబాద్ దవాఖానలో చికిత్స పొందుతున్న యువతి
అనగనగా ఒక ఊరు. అది ఎడారికి మారు పేరు. చుట్టూ నెర్రెలిచ్చిన నేల. కాలం కలసివచ్చి మొన్ననే మొగులై చినుకురాలింది అక్కడ. నీరు పారింది. కర్రుకు పదును పెట్టి రైతన్న నాగలి కట్టిండు. గడ్డి దున్నిండు. దొడ్డి వేసిండు. చ�
రాష్ట్రంలో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) స్క్రీనింగ్ను ఈ నెలాఖరులోగా వంద శాతం పూర్తి చేయాలని అర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. రోగ నిర్ధారణ అయిన వారికి అవసరమైన మందు
హైదరాబాద్ : అనతికాలంలోనే హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని.. వరల్డ్ క్లాస్ సిటీగా అవతరించిందని బెంగళూరులోని కెనడా కాన్సుల్ జనరల్ బెనాయిట్ ప్రిఫోంటైన్ అన్నారు. హైదరాబాద్లోని ఎ�