హైదరాబాద్ : ప్రగతిశీల రాష్ట్రాలను ప్రోత్సహించాలే తప్ప అణగదొక్కకూడదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలను ప్రోత్సహించాలని సూ
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలో తెలంగాణే నంబర్ వన్ అని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని శాలిలింగోటం, అంబారిపేట గ్రామాల్లో ఎమ్మెల్యే నిధులు రూ.40 లక్షలతో నిర్మిస్తున్
హరితహారం కార్యక్రమంతో తెలంగాణ రికార్డు సాధించిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం ప్రపంచంలోనే అతిపెద్ద మూడో మానవ ప్రయత్నమని చెప్పారు. దీని �
హైదరాబాద్ : సామాజిక సేవారంగంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమని, అలాంటి స్వచ్ఛంద సంస్థల పట్ల కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూడడం, నిధుల మంజూరు విషయంలో వివక్షత చూపడం బాధాకరమని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మ�
టాంజానియా : టాంజానియాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ టాంజానియా అధ్యక్షుడు నర్సింహారెడ్డి వంగ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పోరాడి సాధించుకున్న తెలం
సూర్యాపేట : తెలంగాణకు కావాలని నిధులు ఇవ్వకుండా కేంద్రం రాష్ట్రం పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని ఆత్మకూరు( ఎస్ ) మండలం ఏపూర్ గ్రామ�
హైదరాబాద్ : ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చురుగ్గా పాల్గొంటున్నారు. మోరీలను సాఫ్ చేస్తూ.. పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్�
రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించేందుకు తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ ఉత్తమ విధానాలను అమలు చేస్తున్నదని ఉత్తరప్రదేశ్ అధికారుల బృందం ప్రశంసించింది. ఉత్తరప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ అధికారులు శనివార
15 ఏండ్లు సీఎంగా చేసినా అక్కడ పరిస్థితి మారలేదా? విద్యుత్తు సరఫరాలో తెలంగాణే ఆదర్శం పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని కామారెడ్డి, జూన్ 4: గుజరాత్కు 15 ఏండ్లపాటు సీఎంగా పని చేసిన నరేంద్రమోదీ రెండోసారి దేశ ప్రధా�
యూత్ కాంగ్రెస్ జాతీయ నేత ప్రశంస కవాడిగూడ, జూన్ 4: దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశంలోనే ఎంతో గొప్ప పథకమని యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్�
అంగన్వాడీల నుంచే ఎక్కువ చేరికలు జల్పల్లిలో మంత్రి సబితారెడ్డి పాదయాత్ర హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను పెంపొందించే లక్ష్యంతో విద్యాశాఖ చేపట్టిన బడిబాట కార్యక్రమం�
అందరికీ ఉన్నత విద్యను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్
రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శనివారం హుజూర్నగర్ నియోజకవర్గంలో నాలుగో విడుత పట్టణ, ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శానం�