సుదీర్ఘ ఉద్యమం, దానికి అవసరమైన రాజకీయ శక్తుల ఏకీకరణ, నాయకత్వం రూపొందించి అమలుచేసిన వ్యూహాత్మక
నిర్ణయాలు, ఎత్తుగడలన్నీ కలిసి అనేక త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ, స్వరాష్ట్ర
‘అస్తిత్వం కోసం ఆరు దశాబ్దాలపాటు పోరాడి అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి ప్రపంచం ముందు తెలంగాణ సగర్వంగా నిలిచింది. ఎనిమిదేండ్ల వ్యవధిలో దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికగా మారింది’అని మున్సిపల్, పరి�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం భీమన్గొంది అనే కుగ్రామానికి చెందిన ఆదివాసీ ముద్దు బిడ్డ మడవి కన్నీబాయి హిమాలయ పర్వతాన్ని అధిరోహించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గత నెల 14న హైదరాబాద్ నుంచి బ
తెలంగాణ ఏర్పాటు సమయంలో మొట్టమొదటగా ద్రోహం చేసింది బీజేపీయేనని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. విభజన సమయంలో వచ్చిన ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపిందని, అటువంటి పార్టీ ఇప్పుడు సంబురాలు చేయ
గ్రామ పంచాయితీలకు రావాల్సిన నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా బకాయి లేదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. కేంద్రం నుంచి పంచాయతీలకు రావాల్సిన ర�
దేశవ్యాప్తంగా విద్యుత్తు కోతలు ఉంటే, తెలంగాణలో మాత్రం 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు పేర్కొన్నారు. కేసీఆర్ మార్గ నిర్దేశంలో ఎని�
దేశ ప్రగతికి తెలంగాణ చేస్తున్న కృషి ఎనలేనిదని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఆయన ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ర్టాన్ని పోరాడి సాధించడమే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధిపథాన పయనింపజేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆయురారోగ్యాలతో ఎల్లకాలం చల్లగా ఉండాలని కోరుతూ తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ గు
గ్రేటర్వ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో గురువారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాలను ఆవిష్కరించి..అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
ఆరు దశాబ్దాల అస్తిత్వ పోరాటం తరువాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఎనిమిదేండ్లలోనే అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరుకున్నది. ఉద్యమ నాయకుడే పాలనాధ్యక్షుడై పసిడి తెలంగాణే లక్ష్యంగా పాలనను పరుగులు పెట్టిస�
ఎనిమిదేండ్లలో రాష్ట్రం అసామాన్య విజయాలు సాధించిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో గురువారం జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకలలో
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ఎనిమిదేండ్ల పాలనలో రాష్ట్రంలో కనీవిని ఎరుగని అభివృద్ధి జరిగిందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా �
జీవితాలను గుల్ల చేస్తున్న మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని రాష్ట్ర క్రీడా, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. ‘సే నో టూ డ్రగ్స్' ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఘనంగా నిర్వహించారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో అమరవీరుల స్థూపానికి రాచకొండ సీపీ మహేశ్ భగవత్