హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం కానున్నది. అరేబియా, బంగాళాఖాతంలో సముద్రపు గాలులు బలహీనంగా ఉండడంతో రుతుపవనాల విస్తరణ నెమ్మదించిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరక్టర్ నాగరత్న తెలిపారు. దీ�
హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో లక్ష కాంటరాక్ట్ ఆపరేషన్లు చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. టీవీవీ ఆసుపత్రుల పని తీరుపై మంత్రి హరీశ్రావు బుధవారం సమీక్ష నిర్వహించార�
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సాగునీటిశాఖ ఆధ్వర్యంలో 6వేల ఎకరాల్లో హరితహారం కార్యక్రమం కింద కోటి మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధం కావాలని సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్�
న్యూఢిల్లీ : కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్తో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. భారత ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని, మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ �
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పంపిణీ 50ః50 నిష్పత్తిలో జరగాల్సిందేనని తెలంగాణ స్పష్టంచేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఏడాదిపాటు తాత్కాలికంగా చేసుకొన్న 66ః34 నిష్పత్తిలో జలాల పంపకాన్ని ఇంక�
రాష్ట్రంలో మరో 1,433 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చింది. మున్సిపల్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలోని వివిధ హోదాల్లో ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచే
ప్రస్తుతం దేశమంతా విద్యుత్తు సంక్షోభంతో అల్లాడిపోతుంటే తెలంగాణ మాత్రం విద్యుత్తు దీపాలతో వెలిగిపోతున్నదని ట్రాక్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్
గోదావరిలో ఏపీ 493.5 టీఎంసీలకు మించి ఉపయోగించుకోకుండా కట్టడిచేయాలని కేంద్ర జలశక్తి శాఖను తెలంగాణ కోరింది. పోలవరం ఆధారంగా ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులన్నీ నిలిపివేయించాలని డిమాండ్ చేసింది.
వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు త్వరలో చేపట్టనున్న నూతన నియామకాల్లో వారికి 20 శాతం వెయిటేజీని ఇచ్�
తెలంగాణలోని రైతు కేంద్రిత వ్యవసాయ పథకాలను దేశవ్యాప్తంగా అమలుచేయాలని, ఇందుకోసం అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ జాతీయ స్థాయి సమావేశం తీర్మానించింది. అవసరమైతే దే�
ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలోని మరో ఐదు ఎంటెక్ కోర్సులకు గుర్తింపు ఇవ్వాలని ‘నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ (ఎన్బీఏ) మంగళవారం నిర్ణయించింది.
ప్రాంతమంటే ప్రత్యేక జీవన విధానం, భిన్నమైన సామాజిక, సాహిత్య, సాంస్కృతిక నేపథ్యమే ఉండడమే. స్వరాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించాక అస్తిత్వాన్ని కోల్పోయిన అకాడమీలకు ‘తెలంగాణ సాహిత్య అకాడమీ’ ద్వారానే సరికొత్త
ఎనిమిదేండ్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏం సాధించింది? ఎనిమిదేండ్ల స్వయం పాలన భవిష్యత్ తరాలకు ఏం అభయం ఇస్తున్నది? ఎనిమిదేండ్ల తెలంగాణ మట్టి బిడ్డల వెతలకు, గోసలకు పరిష్కారమేమైనా చూపిందా?… తరచూ విన్పిస్త