రాష్ట్రవ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం స్వచ్ఛ అంగన్వాడీ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 35,700 కేంద్రాల్లో ఏకకాలంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ�
మెడికల్ పీజీ చివరి సంవత్సరం విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్వల్ప ఊరటనిచ్చింది. పరిశోధన విధానాలపై ఆన్లైన్ కోర్సు (ఆన్లైన్ కోర్సు ఇన్ రిసెర్చ్ మెథడ్)ను వివిధ కారణాలతో పూర్తిచే�
రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 8 మెడికల్ కాలేజీలకు భవనాలను నిర్మించే కాంట్రాక్టు పనులను చేజిక్కించుకోవడానికి 24 నిర్మాణ సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ఎనిమిది కొత్త వైద్య కళాశాలలకు రూ.930 కోట్లతో భవనాలు నిర్�
ప్రభుత్వం చేపట్టిన బడిబాటకు మంచి స్పం దన లభిస్తున్నది. సర్కారు బడుల్లో నమోదు పెరుగుతున్నది. రోజుకు పది వేల చొప్పున విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. ఆరు రో జుల్లో 61,477 మంది విద్యార్థులు నమోదైనట్టు అధ
ఐదారు రోజుల్లో పరీక్ష కేంద్రాల ఎంపిక పెరిగిన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు పాత జిల్లాకేంద్రాలు, పట్టణాల్లో నిర్వహణ హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): పోలీస్ కొలువుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ రా�
తెలంగాణ ప్రభుత్వం భారీ మొత్తంలో విద్యుత్తు బకాయిలు చెల్లించడం లేదంటూ ఏపీ జెన్కో దాఖలు చేసిన రిట్ పిటిషన్ను ఉపసంహరించుకున్నది. తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలు 2021 ఆగస్టు నాటికి అసలు, వడ్డీ మొత్తం కలి
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తన లక్ష్మణరేఖను దాటుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గవర్నర్ తన పరిధిని దాటి ప్రజా దర్బార్ను నిర్వహించి రాజకీయ కేంద్రం
స్థిర ఆస్తులతో సంబంధం లేదు మీ సేవకు రెవెన్యూశాఖ మార్గదర్శకాలు హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి ధ్రువపత్రాల జారీలో ఆదాయాన్ని మాత్రమ
తెలంగాణ రాష్ట్రంలో 76 పునరుత్పాదక ఇంధన (ఆర్ఈ) ప్రాజెక్టుల కోసం రూ.8,809 కోట్ల రుణం మంజూరు చేసినట్టు ఇరెడా సీఎండీ ప్రదీప్కుమార్ దాస్ చెప్పారు. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్
వివిధ శాఖల్లోని ఉద్యోగ ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చింది. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన వారికి చేయూతనందించేందుకు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి నేతృత్వంలోని కంద�
తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని రాపల్లె, రావినూతల, రామాపురం గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల్ల�
దేశంలోని అనేక రాష్ర్టాల చూపు తెలంగాణ వైపే ఉందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. అభివృద్ధిలో అంతలా దూసుకెళ్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదని అన్నారు. పేదల సొంతింటి కలను నెర
హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు పెండింగ్ బకాయిలన్నింటినీ చెల్లించామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ గ్రామ పంచ
రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలో నిర్మాణ రంగంలో తెలంగాణ అద్బుత ప్రగతి సాధించిందని ఇండియన్ బిల్డింగ్ కాంగ్రెస్ తాజా మాజీ అధ్యక్షుడు ప్రదీప్మిట్టల్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని రోడ్లు, భవనాలశాఖ ప్రధ
హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బిజీగా గడుపుతున్నారు. ఇవాళ ఢిల్లీలో బోయింగ్ సంస్థ చీఫ్ స్ట్రాటజీ అధికారి మార్క్ అలెన్, బోయింగ్ ఇండియా అధ్యక్షులు సల�